సీమాంధ్ర హక్కుల చైతన్య సభలో పవన్ ప్రసంగిస్తూ... సగలు ఆదాయం ప్రకారం లక్షా 70 వేల కోట్లు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక సంఘం నిర్ణయించింది. కానీ, ప్రభుత్వాలు ఆ పని చేయటం లేదు. ఒకవైపు అంకెల గారడీ చేస్తూ అవి చేశాం. ఇవి చేశాం అంటూ చెప్పుకుంటున్నారంటూ తెలిపాడు. ఇండియన్ ఎయిర్ లైన్స్, ఎయిర్ ఇండియాగా మారిందని, లెటర్ల నుంచి మెయిల్స్ కు జనరేషన్ అప్ డేట్ అయ్యిందంటూ సుజానా చౌదరి పిచ్చితనంగా మారుతుందని, బూజు పట్టిన ఆలోచన విధానాలు సరికాదని మాట్లాడాడని.... చట్టబద్ధత లేని ప్యాకేజీ గురించి ఎంత చర్చించినా పనికి రాదు కదా అంటూ చెప్పుకోచ్చాడు. పొలవరం గురించి ఓపికగా వినాలంటూ కళ్ల జోడు పెట్టుకుని దీనికి కేంద్రం నిధులు గ్రాంట్ చేయాలని పవన్ ప్రసంగం కొనసాగించాడు.
ఏడున్నర లక్షల ఎకరాల ఉపయోగపడే పొలవరం ప్రాజెక్టుకు కేవలం కోట్లలో నిధులు కేటాయించి చేతులు దులుపుకుంది. దానికి రాష్ట్రప్రభుత్వం కూడా మద్ధతు ఇవ్వటం దారుణం అని అన్నాడు. హోదా ఇవ్వాలి ఇవ్వకూడదు అనే విషయం స్పష్టంగా చెప్పాలిగానీ, ప్రజలను వంచించకండి అంటూ రిక్వెస్ట్ చేశాడు. 2 లక్షల 23 కోట్ల రూపాయలు ఇస్తామంటూ మీరు ఏ ప్రాతిపదికన చెబుతున్నారో నాకు అర్థం కావట్లేదు. రాజకీయ క్రీడ ఆడుతున్నారంతే.... అడిగినా అడగకపోయినా రాష్ట్రానికి రావాల్సిన ప్యాకేజీనే మల్లీ ప్రత్యేక ప్యాకేజీ పేరుతో ఇస్తున్నారు.
ముమ్మాటికీ కేంద్రం చేసేది అంకెల గారడి తప్పా ఇంకేం లేదు’ అని పవన్ కల్యాణ్ అన్నాడు. మోసం చేసి నానిస్తే మనసులు గట్టిపడి ఎలాంటి స్థాయికైనా వెళ్తాయంటూ హెచ్చరించాడు. ప్యాకేజీ పై హర్షం వ్యక్తం చేస్తున్న టీడీపీ నేతలు అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ తదితర అంశాలు నెరవేర్చకపోవటంపై నిరసన వ్యక్తం చేశాడు. మీరు ఇలాగే చేస్తే 2019 ఎన్నికల్లో ఏం చేయాలో అది చేస్తాం అంటూ గగ్దద స్వరంతో స్పందించాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more