స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో ఐదు బ్యాంకుల విలీనంతోపాటు, ఐడీబీఐ బ్యాంకును ప్రవేటీకరణ చేయటాన్ని వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులు ఈ నెల 12, 13 అంటే ఈ రోజు, రేపు తలపెట్టిన బ్యాంకు సమ్మెను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించాయి.
ఢిల్లీ హైకోర్టు సోమవారం ఇచ్చిన ఆదేశాల మేరకు సమ్మెను వాయిదా వేసుకుంటున్నట్లు అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటాచలం ఓ ప్రకటనలో తెలిపారు.
బ్యాంకు ఉద్యోగుల సమ్మెపై దాఖలైన పిటిషన్ ను నిన్న విచారించిన ఢిల్లీ హైకోర్టు... సమ్మెను ఉద్యోగులు వాయిదా వేసుకోవాలని సూచించింది. కోర్టు ఆదేశాలతో కాస్తంత వెనక్కు తగ్గిన ఉద్యోగులు కూడా సమ్మెను వాయిదా వేసుకునేందుకు సిద్ధపడ్డారు. ఈ క్రమంలోనే ఉద్యోగుల సంఘం నుంచి నిన్న సాయంత్రానికే ప్రకటన వెలువడింది. సమ్మె వాయిదా పడటంతో నేడు, రేపు యథావిధిగా బ్యాంకులు పనిచేయనున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more