సివిల్స్ అంటే ఎంతో మంది విద్యార్థుల కల. అలాంటి కలలను చాలా మంది నిజం చేసుకోవచ్చు.. చేసుకోకపోవచ్చు. కానీ ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ గ్రామంలో మాత్రం చాలా మంది సివిల్స్ కే ప్రిపేర్ అవుతారు.. అంతేకాకుండా విజయం సాధిస్తారు. దీంట్లో పెద్ద విషయం ఏముంది అనుకుంటున్నారేమో..? అసలు మ్యాటర్ ఏంటంటే ఆ గ్రామంలో ఉన్నది కేవలం 75 ఇళ్లు మాత్రమే... కానీ ప్రతి ఇంటి నుండి ఒక సివిల్స్ సర్వెంట్ ఉంటాడు. పంజాబ్ లో కదా ఇంటింటికి ఓ సైనికుడు ఉన్నట్లు ఆ గ్రామంలో ఇంటింటికి ఓ సివిల్ సర్వెంట్ ఉన్నారు.
ఆ ఊర్లో ఉన్న 75 ఇళ్లు. ఐఏఎస్ అధికారులు 47 మంది. మరి అలాంటి సరస్వతి పుత్రుల గ్రామం ఎక్కడ ఉందో తెలుసా...? ఉత్తర్ ప్రదేశ్ లో ఉంది. ఆ గ్రామం పేరు మధిపట్టి. ఈ గ్రామంలో ప్రముఖ కవి వామిక్ జాన్పురి కుమారుడైన హుస్సేన్ ముస్తఫా హుస్సేన్ ఫస్ట్ టైమ్ 1914 లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్ష పాస్ అయి, పబ్లిక్ కమీషన్ సర్వీస్ లో చేరాడు. నెక్స్ట్ ముస్తఫాను ఇన్స్పిరేషన్ గా తీసుకొని సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ లో సెకండ్ ర్యాంక్ సాధించి ఇందు ప్రకాష్ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. ఇక అప్పటి నుంచి మధిపట్టి గ్రామంలో యువకులు చాలా మంది సివిల్స్ లో తమ ప్రతిభను చాటుకొంటున్నారు. ఐఏఎస్ ఆఫీసర్సే కాదు... చాలా మంది యువకులు ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, బాబా అటమిక్ రీసెర్చ్ సెంటర్, మరియు ప్రపంచ బ్యాంకుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో మధిపట్టి గ్రామం... ఐఏఎస్ ఆపీసర్స్ గ్రామం అని పిలవబడుతోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more