(Image source from: http://www.teluguwishesh.com/administrator/index.php?option=com_k2&view=item#k2Tab1)
టీమిండియా ఆటగాళ్లు ఆస్ట్రేలియా గడ్డ మీద అదరగొట్టారు. బ్యాటింగ్ లో మన వాళ్లు మరోసారి సూపర్ అని నిరూపించుకున్నారు. నిన్నటి దాకా కాస్త అనుమానాలు ఉన్నా కానీ మొదటి వన్డేలోనే టీమిండియా హాట్ ఫేవరేట్ అని నిరూపించారు. ఆస్ట్రేలియాకు భారీ లక్ష్యాన్ని ఇచ్చి సవాల్ విసిరారు. రోహిత్ శర్మ బ్యాటింగ్ తో రఫ్ఫాడించారు. 171 పరుగలతో నాటౌట్ గా క్రీ.జ్ లో నిలిచారు. మన బ్యాట్స్ మన్ పర్ఫామెన్స్ ముందు ఆస్ట్రేలియా బౌలర్లు నిలవలేకపోయారు. దాంతో నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 309 రన్స్ చేసింది టీమిండియా.
ఓపెనర్ రోహిత్ శర్మ, కోహ్లీ రాణించడంతో భారత్ 48.2 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. సెంచరీకి చేరువలో ఉండగా 91 పరుగుల వద్ద కోహ్లీ హజల్వుడ్ బౌలింగ్లో ఔటయ్యాడు. దీంతో సెంచరీకి 9 పరుగుల దూరంలో కోహ్లీ వెనుదిరిగాడు. 49వ ఓవర్కు రోహిత్ 159 బంతుల్లో 159 పరుగులు చేశాడు. కోహ్లీ తర్వాత క్రీజులోకి వచ్చిన ధోనీ కూడా 18 పరుగులకే వెనుదిరగడంతో భారత్ అభిమానులు నిరాశ చెందారు. కానీ రోహిత్ దూకుడుతో భారత్ భారీ స్కోర్ దిశగా అడుగులు వేసింది. దీంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 309 పరుగులు చేసింది. టీమిండియా ఈ సారి మాత్రం ఆస్ట్రేలియా సిరీస్ నున క్లీన్ స్వీప్ చేయాలని పట్టుదలతో ఉంది. ఏదేమైనా మొదటి మ్యాచ్లో ఓపెనర్లు రాణించడంతో భారత్ భారీ స్కోర్నే చేయగలిగింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more