మనం ప్రమాదం జరిగిన తరువాత ప్రయోగాలు చేస్తాం అని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్షన్ గుర్తు చేశారు. ఎబోలా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిందే. ఎబోలా భారత్ వైపు వేగంగా వస్తుందని కొన్ని దేశాలు .. ముందస్తు హెచ్చరికలు జారీ చేయటం జరిగింది. ఆయా దేశాలు .. ఎబాలో వైరస్ ను తమ దేశం ప్రజలకు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ మన దేశంలోని అధికారులు, మంత్రలు.. ‘ఎబోలా’ వైరస్ పై చావు సలహాలు ఇస్తున్నారు.
‘‘ప్రమాదం పది అడుగుల దూరంలో ఉంది .. కాపాడండి అని అంటే..’’ పర్వలేదు .. పది అడుగులు దూరంలో ఉందిగా ఎలాంటి నష్టం జరగదులే.. అని ఏసీ గదుల్లో ఉండి.. మీడియా ప్రకటనలు చేస్తారు. ఇప్పుడు మన ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ కూడా అదే అంటున్నారు.
శరవేగంతో విస్తరిస్తున్న ఎబొలా వైరస్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీ ప్రకటించిన నేపథ్యంలో భారత ప్రభుత్వం స్పందించింది. మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ మాట్లాడుతూ, భారత్ లో ఎబోలా కేసులేవీ నమోదు కాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు. ఎబొలా ప్రభావిత దేశాల నుంచి భారత్ కు వచ్చే వారిపై పరిశీలన ఉంటుందని తెలిపారు.
అయ్యా మంత్రి గారు.. ఎబోలా వైరస్ అనేది .. నేను వస్తున్నా మీరు జాగ్రత్త అని చెప్పి రాదు. ఒకవేళ ఎబోలో వైరస్ ఎటాక్ చేసిన తరువాత మనిషి ప్రాణం .. కొన్ని రోజులే. !! ఎబోలా వైరస్ అర్థరాత్రి అరవై కిలో మీటర్ల వేగంతో వస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థలు చెబుతున్నాయి. మీరు ఇలా నిమ్మకు నీరుపట్టిన ఉంటే.. ప్రమాదం జరిగిన తరువాత .. లెక్కలు వేయటానికి అధికారులు కూడా కరువవుతారు. థటీస్ ఎబోలా వైరస్..!! భారత్ ప్రజలు బీ కేర్ పుల్ ..!!
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more