పిచ్చి ముదిరితే ఇలాంటి పనులే చేస్తారని యువత మరోసారి నిరూపించింది. ఫ్యాషన్ పేరుతో.. పద్దతలు దాటి ప్రయోగాలు చేయటం జరిగింది. ఒకరకంగా చెప్పాలంటే.. వీరు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ కంటే.. మించిపోయారు. ఆయన జరిగిన సంఘటనలు ఆధారంగా సినిమా తీసి ప్రజలు భయపడతాడు. కానీ ఈ ఫ్యాషన్ షో పేరు చెప్పి, మరోసారి డిసెంబర్ 16న 2012 ఢిల్లీలో జరిగిన నిర్బయ గ్యాంగ్ రేప్ ను గుర్తుకు తెచ్చాయి.
ముంబైలో ఓ ఫ్యాషన్ ఫోటోగ్రాపర్ తనలోని టాలెంట్ .. ఇలా చూపించాడు. ఓ లేడీ మోడల్ ను ఇద్దరు పురుషులను పెట్టి, ఓ బస్సులో అతడు తీసిన ఫోటోలు ఇప్పుడు పెద్ద వివాదం రేపుతున్నాయి. ఈ ఫోటో షూట్ పై మహిళ సంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి.
‘ద రాంగ్ టర్న్ ’ పేరుతో రాజ్ షెట్టి తీసిన ఫోటోలు ఓ యువతి పై నలుగురు అబ్బాయిలతో వీరోచితంగా పోరాడుతున్నట్లు ఉంటుంది. ఈ సంఘటన అచ్చం ఢిల్లీలో జరిగిన నిర్బయ గ్యాంగ్ రేప్ గుర్తుకు వస్తుంది. ఇద్దరు అబ్బాయిల్లో ఒకరు ఆ యువతి.. చేస్ట్ ను బలంగా పట్టుకొని .. తన వైపుకు లాగుతున్నట్లుగా ఉంది. మరోకరు.. ఆ యువతి మోకాలి పై.. ముద్దుపెడుతూ అసభ్యంగా వ్యవరిస్తున్నాడు. ఈ ఫోటోలకు ఫేస్ బుక్ , ట్విట్టర్ ద్వారా విపరీతంగా ప్రచారం జరిగింది. దీంతో ఈ ఫోటోలపై.. విమర్శలు రావటంతో.. వెంటనే వాటిని డిలిట్ చేయటం జరిగింది.
అయితే ఆ ఫ్యాషన్ డిజైనర్ మాత్రం .. ఇది నిర్బయ ఘటన ఆధారంగా.. ఈ ఫోటో షూటి తీయలేదని చెబుతున్నారు. సమాజంలో జరిగే వాటినే మేము ఫోటోషూట్ చేయటం జరిగిందని వివరణ ఇచ్చుకుంటున్నారు. కానీ ఫోటో గ్రాపర్ మాటలను పట్టించుకోకుండా.. మహిళ సంఘాలు, విద్యార్థి సంఘాలు.. తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. దీంతో అతను ఆ ఫోటోలను డిలిట్ చేసి, బహ్య ప్రపంచానికి దూరంగా ఉన్నట్లు సమాచారం. సమాజంలో ఉన్నత విలువలు రోజు రోజు ఇలా దిగజారిగిపోతున్నాయని అనటానికి ఇదే నిదర్శనం.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more