తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉద్యమాలు నడిపి, ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటూ .. రాజకీయలు సాగించేవారు. కానీ ఆయన తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి.. 24 గంటలు ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూ బిజీ బిజీగా ఉన్నా విషయం తెలిసిందే.
అయితే తండ్రి కష్టపడుతుంటే.. ఏ కొడుకైన ..చూస్తూ ఊరుకుంటాడా? ఇక్కడ అలాగే జరిగింది. తన తండ్రి పై పెరుగుతున్న ఒత్తిడి తగ్గించేందుకు కేసిఆర్ కొడుకు సిద్దయ్యాడు. 13 ఏళ్ల నుండి కష్టపడుతున్న కన్న తండ్రి కేసిఆర్ పై ఐటి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేసిఆర్ అమితమైన ప్రేమ కురిపిస్తున్నారు. ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి బిజీ బిజీగా కేసిఆర్ గడుపుతున్న విషయం తెలిసిందే.
కొత్త రాష్ట్రం, కొత్త ప్రణాళికలు, కొత్త కొత్త పరిచయాలు, ప్రభుత్వ అధికారులతో ఎదురవుతున్న ఇబ్బందులతో కేసిఆర్ పై పని ఒత్తిడి బాగా పెరిగింది. అంతేకాకుండా కేసిఆర్ కోసం వచ్చే సందర్శకుల సంఖ్యతో ప్రతి రోజు సచివాలయం కిటకిటలాడుతుంది. దీంతో కేసిఆర్ పై ఒత్తిడి బాగా పెరిగిపోయింది. ఇది గమనించిన కేసిఆర్ కోడుకు కేటిఆర్..తన తండ్రికి చేదోడు వాదోడులా ఉండాలని భావించి, సచివాలయనికి వచ్చే సందర్శకుల సంఖ్యను బాగా తగ్గించారు.
అంతేకాకుండా.. ముఖ్యమంత్రి హోదాలో కేసిఆర్ వెళ్లాల్సిన కొన్ని కార్యక్రమాలకు కేటిఆర్ వెళ్లుతున్నారు. ఇటీవల జరిగిన పారాశ్రామిక వ్యక్తుల రౌండ్ టేబుల్ కాన్షరెన్స్ , హైటెక్స్ లో జరిగింది. దీనికి ముఖ్యమంత్రి కేసిఆర్ బదులు కేటీఆర్ హాజరయ్యారు.ఇలా తన తండ్రి చేసే పనులను ఒక బాధ్యతగల కొడుకులా అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. ఒకరకంగా చెప్పలంటే.. కేసిఆర్ ను కాపాడుకుంటున్న కేటిఆర్ అని ఆ పార్టీలోని నేతలు అంటున్నారు. తండ్రికి పెరుగుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు కేటిఆర్ ఇలా చేస్తున్నాడని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. తండ్రి కోడుకల బంధం అంటే ఇలా ఉండాలని ప్రజలు కేటిఆర్ ను మెచ్చుకుంటున్నారు.
RS
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more