Will bury modi in bhagalpur jdu leader shakuni chaudhary

Modi, narendra modi, Will bury Modi in Bhagalpurm, Shakuni Chaudhary, JDU leader Shakuni Chaudhary, Election Commission, trs party, Nomula Narsimhaiah, Janareddy, election 2014.

Will bury Modi in Bhagalpur-JDU leader Shakuni Chaudhary

మోడీని పాతిపెడతాం-నోముల నర్సింహయ్య ఫిర్యాదు !

Posted: 04/21/2014 03:31 PM IST
Will bury modi in bhagalpur jdu leader shakuni chaudhary

 జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో రాజకీయ నేతలు నోటి దురుసు చూపిస్తున్నారు.  వ్యక్తిగత విమర్శలు చేస్తూ ,  ఎన్నికల ప్రచారంలో వేడి పుట్టిస్తున్నారు.  కొంత మంది రాజకీయ నేతల నోటి దురుసు మాత్రం విపరీత స్థాయికి చేరుతోంది. జేడీయూ నేత శకునిచౌదరి బీహార్ లోని భాగల్పూర్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ... 'నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. 

ఒకవేళ మేము నరేంద్ర మోడీ వ్యతిరేక శక్తులతో చేయి కలిపితే.. మోడీని భాగల్పూర్ మట్టిలో పాతి పెడతాం' అని అన్నారు. ఆ సమయంలో మోడీ బద్ధ వ్యతిరేకి, బీహార్ సీఎం నితీశ్ కుమార్ అదే వేదికపై ఉన్నారు. అయినా, ఆయన శకుని చౌదరి వ్యాఖ్యలను ఖండించలేదు.

నర్సింహయ్య ఫిర్యాదు    

మాజీ మంత్రి జానారెడ్డిపై టీఆర్ఎస్ నాగార్జున సాగర్ ఎమ్మెల్యే అభ్యర్థి నోముల నర్సింహయ్య ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఊర్లలో బోర్లు వేయిస్తూ జానా ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని, వెంటనే చర్యలు తీసుకోవాలని ఈసీని కోరారు.

ఆర్ఎస్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles