ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రక్రియకు సంబంధించిన బిల్లును వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టన్నట్లు కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే వెల్లడించాడు. తెలంగాణ ముసాయిదా బిల్లును రాష్ట్ర అసెంబ్లీకి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తో సంతకం పెట్టి పంపించిన విషయం తెలిసిందే. ఈ బిల్లు పై రాష్ట్ర అసెంబ్లీలో చర్చ జరగాల్సి ఉన్నా దీని పై సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేతలు పెద్ద గందరగోళం చేయడంతో అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ బిల్లు పై రాష్ట్రపతి గడువు జనవరి 23 వరకు ఇచ్చారు.
ఈ లోగా దాని పై చర్చించి పంపేదెప్పుడో, దాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టేదెప్పుడో కానీ, కేంద్రం మాత్రం ఈ సమావేశాల్లోనే బిల్లు పెడతామని తెలంగాణ వాదులకి ఆశను రేపుతుంది. అదే సమావేశాల్లో మత హింస నిరోధక బిల్లు కూడా తీసుకొస్తామని షిండే చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more