Krishna tribunal judgement on krishna water dispute

Krishna Tribunal Judgement on Krishna Water Dispute, Krishna Tribunal Judgement, రాష్ట్రానికి 1,005 టిఎంసిలు , బ్రిజేష్ కుమార్ ట్రైబ్యూనల్ , brijesh tribunal, krishna waterwater disputes, andhra pradesh

Krishna Tribunal Judgement on Krishna Water Dispute

ఆంప్రప్రదేశ్ కు నీటి కేటాయింపు

Posted: 11/29/2013 12:29 PM IST
Krishna tribunal judgement on krishna water dispute

ఆంద్రప్రదేశ్ కు నీటి కేటాయింపులు జరిగాయి. క్రిష్ణా జలాల పంపిణీ పై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యూనల్ ఈ రోజు తుది తీర్పు వెలువరించింది. ఆంద్రప్రదేశ్ కు 1001 నుంచి 1005 టీఎంసీలు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆర్డీఎన్ కుడి కాలువకకు 4 టీఎంసీలు కేటాయించింది. మద్యంతర తీర్పులో పెద్దగా మార్పు లేకుండా బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తుది తీర్పు ను వెల్లడించింది.

 

ఆంద్రప్రదేశ్ వినతిని కేంద్రం ఏర్పాటు చేసే అధారిటీ పరిశీలిస్తుందని పేర్కొంది. 65 శాతం నీటి లబ్యత ఆధారంగా ఆంద్రప్రదేశ్ , కర్ణాటక, మహారాష్ట్రకు ట్రైబ్యునల్ నీటి కేటాయింపులు చేపట్టింది. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పును స్వాగతిస్తున్నట్లు కర్ణాటక న్యాయవాది తెలిపారు. ఈ తీర్పు కర్ణాటక ప్రజలకు మేలు చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. మిగులు జలాల హక్కుల పై కర్ణాటక వాదనలకకు ట్రైబునల్ సానుకూలత వ్యక్తం చేసింది. బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పు ఆంద్రప్రదేశ్ కు శరాఘాతమని సాగునీటిరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles