మహబూబ్ నగర్ జిల్లాలోని కొత్తకోట సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో 45 మంది మరణించినట్లు అధికారులు చెబుతున్నారు. ఎక్కువ మంది సాప్ట్ వేర్ ఉద్యోగులే ఉన్నట్లు సమాచారం. దీపావళి పండుగ సందర్భంగా.. సాప్ట్ ఉద్యోగులు హైదరాబాద్ వస్తున్నట్లు సమాచారం. అయితే ఈ మంట్లో.. మెగా ఫ్యాన్స్ అధ్యక్షుడు కొట్టె వెంకటేష్ యాదవ్ అతని సోదరి మరణించినట్లు సమాచారం. కర్నారటక మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొట్టె వెంకటేష్ యాదవ్ మరణించారనే వార్త అభిమానులను కలిచివేసింది. మెగా అభిమానులు కట్టె వెంకటేష్ తో పాటు, వోల్వో బస్సు ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలిపారు. దీపావళి పండుగ వెలుగులు నిండాల్సిన ఇంట విషాదచాయలు ఆలుముకున్నాయి.
SKN @sknonline
Karanataka Mega fans president Kotte Venkatesh Yadav & his sis died in Volvo accident this morning vry vry sad :( RIP
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more