2009లో లోకనాయక్ ఫౌండేషన్ పురస్కారం, 2011 లో త్రిపురనేని గోపీచంద్ సాహిత్య పురస్కారం అందుకున్న రావూరి భరద్వాజకు ప్రతిష్టాత్మక జ్ఞానపీఠం పురస్కారం లభించింది.
రావూరి భరద్వాజ రచించిన పాకుడు రాళ్ళు పుస్తకంతో ఆయన ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఆ పుస్తకంలో ఆయన సినిమా రంగంలోని వ్యక్తుల అంతరంగంలోని విచారధారను అత్యంత రమ్యంగా కళ్ళకు కట్టేట్టుగా రాసారు.
జ్ఞానపీఠం పురస్కారం అందుకున్న తెలుగువారిలో రావూరి భరద్వాజ మూడవవారు. విశ్వనాధ సత్యనారాయణ, డా.సి.నారాయణ రెడ్డి అంతకు ముందు జ్ఞానపీఠాన్ని అందుకున్నారు.
రావూరి భరద్వాజను ఈ సందర్భంలో పలువురు అభినందించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలియజేసారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more