శాసన మండలి సభ్యత్వం కోసం ఎమ్మెల్యే, గవర్నర్ కోటాల్లో నామినేషన్లు పూర్తయ్యాయి.
నిన్న ఖరారు చేసిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆరవ అభ్యర్థిని ఎంపిక చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఆ పని చెయ్యకపోవటంతో పోటీ లేకుండానే శాసన మండలి సభ్యులు ఎన్నికయ్యారు. ఆరవ వారు ఎవరా అని చివరి క్షణం వరకూ అందరిలోనూ ఉత్కంఠ ఉండిపోయింది.
కొత్త శాసన మండలి సభ్యుల పేర్లు ఇవి-
కాంగ్రెస్ అభ్యర్థలు – పొంగులేటి సుధాకర్, షబ్బీర్ అలి, కోలగట్ల వీరభద్రరావు, సంతోష్ కుమార్, లక్ష్మీ శివకుమారి.
తెలుగు దేశం పార్టీ అభ్యర్థులు – యనమల రామకృష్ణుడు, శమంతక మణి, మహ్మద్ సలీం,
తెలంగాణా రాష్ట్ర సమితి అభ్యర్థి – మహమ్మద్ అలి.
వైయస్ ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి – ఆదిరెడ్డి అప్పారావు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more