ఢిల్లీ సామూహిక అత్యాచారం బాధితురాలు నిర్బయ ను అమెరికా మరణానంతరం సాహస పురస్కారంతో గౌరవించనుంది. అంతర్జాతీయ మహిళా సాహసా పురస్కారం తో నిర్బయ దైర్య సాహసాల్ని గుర్తించనుంది. మహిళల పై హింసకు వ్యతిరేకంగా పోరాడేలా ప్రజల్లో ప్రేరేపణ తీసుకొచ్చినందుకుగాను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జరిగే కార్యక్రమంలో అమెరికా తొలి మహిళ మిషెల్ ఒబామా , విదేశాంగా మంత్రి జాన్ కెర్రీ పురస్కారాన్ని అందించనున్నట్లు ఓ అధికార ప్రకటన పేర్కొంది. విదేశాంగ శాఖ ఇచ్చే ఈ సాహస పురస్కారాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఏటా 10 మంది మహిళలకు ప్రకటిస్తారు. 2007లో ప్రారంభించిన ఈ పురస్కారాన్ని ఇప్పటిదాకా 45 విభిన్న దేశాలకు చెందిన 67 మంది మహిళలకు అందజేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more