హైద్రాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నర్సింగి వద్ద కూలి పని చేస్తున్న నలుగురి మీదుగా ఈ రోజు ఉదయం ఒక వాహనం దూసుకుపోయింది. అక్కడికక్కడే మరణించిన ఆ నలుగురిలో ఒక మహిళ కూడా ఉంది. రోడ్డు పనికోసం కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తున్న ఆ రోజు కూలీలు ఎప్పటిలాగానే ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర పనిచేస్తుండగా ఒక వాహనం దూసుకునివచ్చి ఆ నలుగురికీ తగిలి ఆగకుండా వెళ్ళిపోయింది.
ఈ ఘటన మీద రాజేంద్రనగర్ పోలీస్ సహాయ కమిషనర్ ఎ.ముత్యం రెడ్డ మాట్లాడుతూ, ఆ వాహనాన్ని గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. టోల్ గేట్ల దగ్గరకు ప్రత్యేకంగా సిబ్బందిని పంపి ఆ వాహనం ఆచూకీ తీసేందుకు చర్యలు జరుగుతున్నాయని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more