ముంబయి విమానాశ్రయం ఖాళీ చేయాండి అని నోటీసులు వచ్చాయి. ఆ నోటీసుల వచ్చిని విమానాశ్రయం అధికారులకు కాదులేండి? కింగ్ పిషర్ ఎయిర్ లైన్స్ కు ముంబయి విమానాశ్రయ అధికారులు నోటీసులు జారీ చేశారు. కింగ్ ఫిషర్ కు కష్టాల పరంపర కొనసాగుతోంది. ముంబయి విమానాశ్రయంలో కింగ్ ఫిషర్ కి కేటాయించిన ప్రాంతాన్నీ ఖాళీ చేయాల్సిందిగా విమానాశ్రయ అధికారులు కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ కి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. విమానాశ్రయానికి చెల్లించాల్సిన 50 కోట్ల రూపాయలు చెల్లించనందున ఈ నోటీసు ఇచ్చినట్లు తెలుస్తోంది. ముంబయి సర్వీస్ ట్యాక్స్ ఢిపార్డు మెంట్ కూడా కింగ్ ఫిషర్ విమానాన్ని ఒక దాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. 200 కోట్ల రూపాయల సర్వీస్ ట్యాక్స్ చెల్లించనందుకు ఆ సంస్థకు చెందిన ఏడు విమానాలను సంబంధిత విభాగం స్వాధీనం చేసుకునే ప్రక్రియ మొదలైంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more