తండ్రి పెట్టిన పార్టీని ఇంటికి వచ్చిన అల్లుడు స్వాధీనం చేసుకున్నాడు. తండ్రి పుట్టిన తనయ మాత్రం కాంగ్రెస్ పార్టీలో రాజ్యమేలుతుంది. తెలుగేదేశం పార్టీ స్థాపించింది నందమూరి ఎన్టీఆర్ అని అందరికి తెలుసు. కానీ ఇప్పుడు ఇప్పుడు అదీ నారా వారి చేతిలో ఉందని తెలుగు ప్రజలకు తెలుసు. అయితే ఎన్టీఆర్ కూతురు అయిన దగ్గుబాటి పురందేశ్వరి మాత్రం కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా రాజ్యంమేలుతుంది. పురందేశ్వరి పుణ్యమో, లేక చంద్రబాబు ఫుణ్యమో , లేక కాంగ్రెస్ పుణ్యమో తెలియాదు గానీ మొత్తం మీద పార్లమెంట్లు లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కేంద్రం ఓకే చెప్పింది. అయితే దీనిపై చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడని కేంద్ర మంత్రి పురంధేశ్వరి అంటుంది. చంద్రబాబు తనపై మొదటి నుంచి రాజకీయాలు చేస్తూ, తనపై బురదజల్లుతున్నారంటూ కేంద్ర మంత్రి పురందేశ్వరి విమర్శించారు. దీనిలో దాగున్న వాస్తవాలను ఎన్టీఆర్ అభిమానులు గ్రహించాలంటూ ఆమె బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబు ప్రవర్తన ‘నవ్విపొదురుగాక నాకేటి సిగ్గు’ అన్నరీతిలో ఉందని ఆమె విమర్శించారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని పార్లమెంటులో ప్రతిష్టంచేందుకు నేను అడ్డుపడుతున్నానని టీడీపీ నేతలు , చంద్రబాబు పదే పదే అంటున్నారు. నేను ఎప్పుడైన పల్లెత్తు మాట మాట్లాడలేదు9. ఇప్పుడు విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం వచ్చినా.. సంతోషపడకుండా అనుచరులతో చంద్రబాబు నాపై విమర్శలు చేయిస్తున్నారు. రాష్ట్ర ప్రజల ద్రుష్టిలో నన్ను దోషిగా చూపడానికే ఇలా చేసి ఉంటారి ఆమె ఆరోపించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more