Paksc disqualifies 12 lawmakers

2.png

Posted: 09/21/2012 11:54 AM IST
Paksc disqualifies 12 lawmakers

Supreme-Court-of-Pakistanపాకిస్థాన్ లోని 12 మంది ఎంపీల సుప్రీంకోర్టు అనర్హత వేటు వేసింది. పాక్ లో ద్వంద పౌరసత్వాన్ని కలిగిన ప్రజా ప్రతినిధులందరినీ అనర్హులుగా గుర్తించాలని అఖ్తార్ నఖ్వీ అనే వ్యక్తి వేసిన పిటీషన్ ని విచారించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇఫిక్తార్ చౌదరి నేతృత్వంలోని ముగ్గురు జడ్జిల బెంచి పాకిస్థాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రెహ్మాన్ మాలిక్ సహా 12 మంది ఎంపీలపై వేటు వేస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పు పై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఒకేసారి మంది ఎంపీల పై వేటు వేయడం అంటే సాధారణ విషయం కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Pakistan babar missile launch
Telangana march may be postponed  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles