ఈజిప్ట్ లో విరిసిన నూతన స్వేచ్చా పరిమాళాలకు మచ్చుతునక. ఆ దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ మహిళా యాంకర్ తన ముసుగును తొలగించిచుకుని వార్తలు చదివినట్లు తెలుస్తోంది. ఈజిప్ట్ ప్రభుత్వ ఛానల్-1 మిడ్ డే బ్రాడ్ కాస్ట్ లో ఆదివారం ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటన చూసిన చాలా మంది ఆశ్చర్యానికి లోనయ్యారు. ఇప్పటి వరకూ ప్రభుత్వ టెలివిజన్ లో హిజాబ్ ( ముఖం కనిపించకుండా కప్పుకొనే వస్త్రం) ఉంటేనే పనిచేయడానికి మహిళలను అనుమతించేవారు. హోస్నీముబారక్ అంకం ముగిసిపోవడం..ముస్లీం బ్రదర్ హుడ్ ప్రభుత్వం ఏర్పడడంతో ఆ కఠిన నిబంధనలు తొలగిపోయి ఈ అద్భతుం జరిగినట్లు ఈజిప్ట్ ప్రజలు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more