అదృష్టం లాటరీ రూపంలో పలకరించింది. సౌదీ అరేబియాలోని ఓ నిర్మాణ సంస్థలో పనిచేసే శ్రీను నంబ్రాన్ అనే భారతీయుడు ఒక్కసారిగా అరకోటీశ్వరుడిగా మారాడు. అమెరికాకు చెందిన మిలీనియం మిలియనీర్ ప్రమోషన్ అనే లాటరీలో శ్రీనుకు లక్ష అమెరికన్ డాలర్లు(సుమారు యాబైఐదు లక్షల రూపాయలు) లభించాయి. ఈ లాటరీలో ఇంతకుముందు వరకూ 53 మంది భారతీయులు విజేతలుగా నిలిచారు. తాజాగా 54వ భారతీయుడిగా శ్రీను ఈ లాటరీలో లక్ష డాలర్లు దక్కించుకున్నాడు. 1999లో ప్రారంభమైన ఈ లాటరీలో శ్రీను గతంలో పలుమార్లు తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఇన్నాళ్లకు అతడి కల నెరవేరింది. ఈ లాటరీలోనే ఎలంతుర్తి జోసెఫ్ రాబిన్సన్ అనే మరో భారతీయుడిని బెంజ్ కార్ వరించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more