జగన్ అక్రమాస్తుల కేసులో మూడో చార్జిషీటును సీబీఐ అధికారులు నాంపల్లి సీబీఐ కోర్టులో దాఖలు చేశారు. 142 డాక్యుమెంట్లు, 88 పేజీలు, 72 మంది సాక్ష్యులతో మూడో చార్జిషీటును కోర్టుకు అధికారులు సమర్పించారు. జగన్, విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్, రాంకీ చైర్మన్ అయోధ్య రామిరెడ్డి, ఐఏఎస్ అధికారి వెంకటరామిరెడ్డిలపై చార్జిషీటు దాఖలు చేశారు. ఏ1గా జగన్, ఏ2గా విజయసాయిరెడ్డి, ఏ3గా జగతి పబ్లికేషన్స్, ఏ4గా రాంకీ చైర్మన్ అయోధ్య రామిరెడ్డి, ఏ5గా ఐఏఎస్ అధికారి జి. వెంకట్రామిరెడ్డి, ఏ6గా రాంకీ ఫార్మా ఇండియా లిమిటెడ్ను పేర్కొన్నారు. రాంకీ సంస్థనుండి జగన్ కంపెనీల్లోకి 20 కోట్ల పెట్టుబడులు వెళ్లినట్లు అధికారులు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more