ఇప్పుడు సిగ్గు పడుతున్నా నంటున్నారు. నిర్మాత తమ్మారెడ్డి భరధ్వాజ. ప్రగతిశీల విద్యార్థి ఉద్యమానికి ఆధ్యుడైన జార్జిరెడ్డి మరణించేవరకూ అత్యంత సన్నిహితునిగా ఉన్నానని, అయితే ఆయన నిర్మించిన ఉద్యమ గ్రూఫులో తనను చేర్చుకోనందుకు సిగ్గు పడుతున్నానని అన్నారు.ఆ మహనీయుని పై మరో సినిమా తీస్తానని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.
గతంలో తనకు తెలిసిన కొంత సమాచారం మేరకు జార్జిరెడ్డిపై ‘అలజడి’ అనే సినిమా తీశానని, అయితే 40 ఏళ్ల తర్వాత ఆయనలోని గొప్పతనం తెలిసిందన్నారు. అందుకే జార్జిరెడ్డిపై మరో సినిమా తీస్తానని స్పష్టం చేశారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఓయూ విద్యార్థి ఉద్యమనేత జార్జిరెడ్డి 40వ వర్థంతి సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more