మాజీ మంత్రి, పరకాల మాజీ ఎమ్మెల్యే, జగన్ పార్టీ నేత కొండా సురేఖ పై కాంగ్రెస్ పార్టీ వేటు వేయడంతో అక్కడి స్థానం ఖాళీ అయిన విషయం తెలిసిందే. త్వరలో ఈ స్థానానికి ఉప ఎన్నికజరగబోతుంది. అయితే ఈ స్థానం పై ఇఫ్పటికే వివిధ పార్టీలు పోటీకి సిద్ధమయ్యాయి. అయితే తెలంగాణ సెంటిమెంటు బలంగా ఉన్న నేపథ్యంలో తెలంగాణ కోసం తన పదవికి రాజీనామా చేసిన డీఎస్పీ నళిని ఆ స్థానం నుండి స్వతంత్య అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించింది. తనకు మద్దతు ఇవ్వాలని ఈమె ఇప్పటికే జేఏనీ ఛైర్మెన్ కోదండరామ్ కలిసింది.
అయితే ఈ స్థానం నుండి పోటీ చేసేందుకు బీజేపీ సన్నద్ధంకాగా, టీఆర్ఎప్ పటీచేయాలా వద్దా అనేదానికి పై తర్జన భర్జన పడుతున్న సమయంలో నళిని పోటీ ఆసక్తికరంగా మారనుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more