సభాపతి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో మూడురోజులపాటు విశాఖజిల్లా ఏజెన్సీ ప్రాంతంలో పర్యటన చెయ్యటానికి 80మందితో కూడిన ఎమ్మల్యేలు, ఎమ్మెల్సీల బృందం ఈ రోజు విశాఖ కు ప్రత్యేక విమానంలో బయలుదేరింది. వీరంతా మూడు రోజులు పర్యటిస్తూ, ఏజెన్సీలో నివాసముండే గిరిజనుల జీవనంలోని సాధకబాధకాలను అధ్యయనం చేస్తారు. పర్యటనకు బయలుదేరేముందు మీడియా ప్రతినిధులతో మాట్లాడిన నాదెండ్ల మనోహర్, ఈ పర్యటనలో గిరిజనవాసుల యదార్థ సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవటమే, వారి జీవనశైలిపట్ల అవగాహన పెంచుకోవటమే లక్ష్యంగా రూపొందించామని తెలియజేసారు.
శాసనసభ్యల బృందం పాడేరులో మినహా మిగిలిన ప్రాంతాలలోపర్యటిస్తారు. అందుకు అక్కడ నెలకొనివున్న మావోయిస్ట్ ల చర్యలే కారణం. వీరి భద్రతా దృష్ట్యా పాడేరు ప్రాంతాన్ని వదిలేసి మిగిలిన ఏజెన్సీ ప్రాంతంలో ఈ మూడు రోజుల పర్యటనలో ఈ బృందం, గిరిజనుల స్థితిగతులను సంపూర్ణంగా అవగాహన చేసుకుంటారని నాదెండ్ల చెప్పారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more