ఆస్తి పన్ను నిర్ణయంలో క్రుష్ణాజిల్లా కొత్త పోకడలు పోతోంది. దీనికి ఆదిగా మచిలీపట్నం మునిసిపాలిటీ నిలువబోతోంది. ఉపగ్రహం ఆధారంగా ఈ ప్రక్రియ చేపట్టనుంది. ఈ విధానం ద్వారా పట్టణంలోని గృహాలు, దుకాణ సముదాయాలు, ఖాళీ స్థలాలను ఉపగ్రహ చిత్రాల ద్వారా సేకరిస్తారు. ఆ తర్వాత వాటి ఆధారంగా క్షేత్రస్థాయి పరిశీలన పూర్తిచేసి ఈ భవనాల విస్తీర్ణాన్ని క్షుణ్ణంగా పరిశీలించి కొలతలు సేకరిస్తారు. భవన యజమానులు ఆ కొలతలను బట్టే పన్నులు కడుతున్నదీ లేనిది పరిశీలిస్తారు. ఉన్న విస్తీర్ణం కన్నా తక్కువకు పన్ను చెల్లిస్తుంటే అదనపు పన్ను విధిస్తారు. ఈ భవనాల ఫొటోలు సేకరించి ఆన్లైన్ సైట్లో ఉంచుతారు. ఈ ఇంటి నంబర్ నొక్కగానే దాని పూర్తి వివరాలు కనిపిస్తాయి. ఈ ప్రక్రియలో భాగంగా ఇళ్లకు కొత్త నంబర్లు కూడా ఇవ్వనున్నట్లు సమాచారం.
...avnk
(And get your daily news straight to your inbox)
Dec 26 | విజయవాడ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా 25వ వర్థంతి నగరంలో ఘనంగా జరిగింది. ఈయన వర్ధంతి సందర్భంగా ఆయన కుమారుడు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన వంగవీటి రాధ ఆయన విగ్రహానికి... Read more
Dec 18 | పార్టీలను బలోపేతం చేసుకోవడంలో తలమునకలుకావాల్సిన పార్టీలు విభజన, సమైక్య పోరులో మునిగి పోయాయి..ప్రజలను ఎన్నికల మూడ్లోకి తేవాల్సి ఉన్నప్పటికీ ఆ విధంగా చేసే పరిస్థితి కనిపించడంలేదు.. ఫలితంగా ప్రధాన రాజకీయ పార్టీలు మల్ల గుల్లాలు... Read more
Dec 17 | మున్సిపల్ కార్మికులు.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వీధులను శుభ్ర పరుస్తూ కష్టం చేస్తుంటారు.. వీరి కష్టానికి తగిన వేతనం మాత్రం అధికారులు ఇవ్వడం లేదు..తమకు వేతనాలివ్వలని కోరుతున్నా అధికారులు స్పందించడం లేదని కార్మికులు పేర్కొంటున్నారు.వేతనాలివ్వాలని... Read more
Dec 07 | ఆంధ్ర ప్రదేశ్ విభజనకు నిర్ణయం తీసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటోందని పార్టీ కేంద్ర నాయకత్వంపై కిరణ్ కుమార్ విరుచుకుపడ్డారు. విజయవాడలో ఈరోజు సాయంత్రం జరిగిన పులిచింతల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కిరణ్... Read more
Dec 06 | రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ నేడు సీమాంధ్ర జిల్లాల బంద్కు ఏపీఎన్జీవోలు పిలుపునిచ్చారు. ఈ మేరకు విజయవాడలోని ఏపీఎన్జీవోల భవన్లో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో అశోక్బాబు మాట్లాడారు. సీమాంధ్ర... Read more