రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీదా... తెలుగుదేశందో...? ఆ పార్టీల అధినేతలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ కే నారాయణస్వామి డిమాండ్ చేశారు. అగ్గిచేనుపల్లె దళితవాడలో ప్రతి ఇంట్లోనూ వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూజలు చేయడం చూసిననా రాయణస్వామి కూడా రాజన్నకు కర్పూరహారతులు పట్టారు. అనంతరం అగ్గిచేనుపల్లెలో వైఎస్సార్సీపీ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఆయన మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని వైఎస్సా ర్ సీపీ నాయకులు చెబుతున్నా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎవరికీ లేనన్ని విగ్రహాలను వైఎస్సార్కు రాష్ట్ర ప్రజలు ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. 2014 ఎన్నికల్లో రాష్ట్రం లోని 294 అసెంబ్లీ స్థానాల్లో 250కి పై గా వైఎస్సార్ సీపీ అభ్యర్థులు దక్కిం చుకోవడం ఖాయమన్నారు.
(And get your daily news straight to your inbox)
Apr 02 | టాలీవుడ్ లో సరికొత్త కథలకు, సరిగ్గా సరిగ్గాసరిపోయే హీరోగా ప్రభాస్ ముందు వరుసలో ఉంటాడు. ... Read more
Dec 26 | మరి కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. ఆ రోజు కలియుగ దైవం అయిన ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు టీటీడీ కండీషన్లు పెట్టింది. కొత్త సంవత్సరం రోజున తిరుమల శ్రీనివాసుని దర్శించుకునేందుకు... Read more
Dec 17 | ప్రపంచ ప్రసిద్ధి పొందిన తిరుమలేశుని లడ్డూ ప్రసాదంలో ఇనుప నట్టు ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఉపాధ్యాయుడు రామచంద్ర గండి క్షేత్రంలో ఈ లడ్డును కొనుగోలు చేశారు.... Read more
Dec 12 | పుట్టిన ఊరు, ఓటేసిన ఓటరు తీర్పునకు అనుకూలంగా నడుచుకునే వారు ఒకరైతే.. ఓటరు గీటరు నైజాన్తా.. అధిష్టానానికే మా ఓటు అని మరో ఎంపి చింతమోహన్. రాష్ట్ర విభజనపై కేంద్ర కేబినెట్ నిర్ణయంతో ప్రభుత్వం... Read more
Dec 07 | తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీకబ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారి సారె ఊరేగింపు ఘనంగా జరుగింది. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుపతి నుంచి అమ్మవారి సారె వెంబడి ఓ గరుడ... Read more