Sripuram golden temple special story

sripuram golden temple, golden temple in chennai, vellore golden temple, sri nayanamma golden temple, sri shakti amma temple, golden temple in south india, golden temple news, golden temple wikipedia, golen temple wikipedia in telugu

sripuram golden temple, golden temple in chennai, vellore golden temple, sri nayanamma golden temple, sri shakti amma temple, golden temple in south india, golden temple news, golden temple wikipedia, golen temple wikipedia in telugu

స్వర్ణదేవాలయం

Posted: 03/08/2014 10:47 AM IST
Sripuram golden temple special story

మన భారతదేశంలో వున్న ఆధ్యాత్మిక దేవాలయాలలో మహాలక్ష్మి స్వర్ణదేవాలయం ఒకటి. ఇది తమిళనాడు రాష్ట్రంలోని శ్రీపురం ప్రాంతంలో, ఆకుపచ్చని కొండలమధ్య వెలసివున్న ‘‘మలైకొడి’’ అనే శ్రేణిలో వుంది. ఈ ఆలయం వెల్లూర్ నగరంలోని దక్షిణ భాగాన చివరలో వుంది. ఈ ఆలయ నిర్మాణం 2007లో జరిగింది. 

శ్రీ నందగోపాల్, శ్రీమతి జ్యోతిఅమ్మ దంపతులకు పుట్టిన శ్రీశక్తి అమ్మ పేరు మీద ఈ ఆలయాన్ని నిర్మించారు. శక్తి అమ్మ జన్మించినప్పుడు అందరూ ఆమెను దైవ సమానంగా భావించారు. దీనికి తగిన సాక్ష్యాలు కూడా వున్నాయి. 

శక్తి అమ్మ జన్మించినప్పుడు ఆమె నుదుటి మీద ఒక ప్రత్యేకమైన కాంతి (నామం) కనిపించేది. అదేవిధంగా ఆమె ఛాతికి ఇరువైపులా విష్ణుచక్రం లాంటి చిహ్నం, నత్తగుల్ల లాంటి చిహ్నాలు స్పష్టంగా కనిపించేవి. దీనిని గమనించిన చుట్టుపక్కలవారు ఆమెను దైవంగా భావించారు. చాలా సందర్భాలలో ఈ అమ్మాయి (శక్తి అమ్మ) స్కూలులో కాకుండా, దేవాలయాలో కనిపించేదని చెబుతున్నారు. 

కథ :

ఒక పవిత్రమైనరోజు... పదహారేళ్ల ఒక అమ్మాయి స్కూలుకు వెళ్లడానికి బస్సు ఎక్కాడు. కిటికీ వైపు కూర్చున్న ఆ అబ్బాయి ఆకాశంవైపు చూడడం జరిగింది. అప్పుడు అకస్మాత్తుగా ఆ అబ్బాయి శరీరంలోనుండి ఒక కాంతివంతమైన శక్తిరూపంలో అమ్మవారి నారాయణి చిత్రం ఆకాశంలో ఏర్పాటయింది. ఆమె కుడిచేతిలో మరసింహ్, కుడిచేతిలో విష్ణుచక్రం పట్టుకునివుంది. అలాగే తన మూడవ చేతిలో ఒక లోటస్ ఫ్లవర్ వుండి, నాలుగవ చేతిలో దీవిస్తున్నట్లుగా కనిపించింది. అలా ఆ విధంగా మొత్తం రూపం ఏర్పడిన తరువాత ఒక్కసారిగా దృశ్యం మాయమైపోయింది. ఈ విధంగా ఎంతో ఆధ్యాత్మికమైన శక్తి అమ్మ ఆ అబ్బాయి శరీరంలో కొలువుండడంతో ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టాడు. 

ఆ ఆలయ ప్రధాన లక్షణం ఏమిటంటే.. శ్రీమహాలక్ష్మి ఆలయ ‘విమానం’, ‘అర్ధ మండపం’ వంద ఎకరాల భూమిలో శ్రీ నారాయణ పీడం ఆధారంగా నిర్మించబడింది. శ్రీ శక్తి అమ్మను నారాయణి అమ్మగా కూడా పిలుస్తారు. 

ఈ ఆలయం మొత్తం బంగారపు పూతతో నిర్మించబడింది. ప్రతి ఒక్క చిన్న విషయంలో ఈ ఆలయ నిర్మాణంలో అన్ని జాగ్రత్తలు వహించారు. సన్నని బంగారపు రేకులను, రాగి రేకులను ప్రత్యేక కళాకారులచే ఇందులో అమర్చారు. 

ఈ మొత్తం ఆలయ నిర్మాణం 1.8 కిలోమీటర్ల పరిమాణంలో ఒక విష్ణు చక్రంలా, పచ్చని ప్రాంత మధ్య భాగంలో నిర్మించడం జరిగింది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Special story on tadbund hanuman temple

    స్వయంభువుడు తాడ్ బండ్ వీరాంజనేయుడు

    May 31 | భాగ్యనగరంలో ఏటా నిర్వహించే హనూమాన్ జయంతి వేడుకల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. స్వామివారీ సేవలతో మొదలయ్యే ఈ వేడుకలు శోభాయత్రతో ఘనంగా ముగుస్తాయి.  ఏటా చైత్ర పౌర్ణమిరోజు హన్ మాన్ (చిన్నజయంతి),... Read more

  • Vemulawada is a paradise

    భూతల స్వర్గం... వేములవాడ

    Jan 13 | అర్జునుడి మునిమనవడైన నరేంద్రుడు, తప్పని పరిస్థితుల్లో ఋషిని హత్యచేసాడు... ఇందుకు ఎంతో పశ్చ్యాతాపపడ్డాడు... ఎలా అయిన "బ్రహ్మ" హత్యా దోషాన్ని పోగొట్టుకోవాలి అనుకున్నాడు... అన్ని ప్రాంతాలు సందర్శిస్తూ, అన్ని ఆలయాలలో పూజలు చేయ్యసాగాడు... కానీ,... Read more

  • Inavolu mallikarjuna swamy temple history indian hindu gods lord shiva mythology

    అత్యంత పురాతనమైన మల్లికార్జున ఆలయ విశేషాలు

    Nov 24 | భారతదేశంలో వెలిసిన అత్యంత పురాతనమైన ఆలయాల్లో... వరంగల్ జిల్లాలోని అయినవోలు గ్రామంలో వెలిసిన మల్లికార్జున స్వామివారి దేవాలయం ఒకటి. విశాల ప్రాంగణంలో ఎంతో అద్భుతంగా వెలిసిన ఈ ఆలయం.. కాకతీయుల కాలంలో నిర్మింపబడింది. కాకతీయ... Read more

  • Somanth temple historical story lord shiva mythological backgrounds

    మహాశివుని ‘సోమనాథ్’ ఆలయం విశేషాలు

    Nov 21 | సోమనాథ్ క్షేత్రం.. మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ క్షేత్రం గుజరాత్ రాష్ట్రంలో సౌరాష్ట్రా ప్రాంతంలోని వెరావల్‌లో వుంది. దీనిని ‘ప్రభాస తీర్థం’ అని కూడా పిలుస్తారు. స్థలపురాణం ప్రకారం.. ఈ ఆలయాన్ని చంద్రుడు... Read more

  • Mattewada bhogeswara swamy temple historical story kakatiya dynasty

    మట్టెవాడలో కొలువైవున్న ‘భోగేశ్వరాలయం’ విశేషాలు

    Nov 19 | ఆధ్యాత్మిక, చారిత్రాత్మక సంపదగల భారతదేశంలో కొన్ని ఆలయాలు చరిత్రపుటలో మరుగునపడుతున్నాయి. ఒక్కసారి వాటిని పరిశీలిస్తే.. నమ్మలేని అద్భుత గాధలు తెలుసుకోవచ్చు. అలాంటి ఆలయాల్లో ‘భోగేశ్వరాలయం’ ఒకటి. కాకతీయ సామ్రాజ్యంలో నిర్మించబడిన ఈ ఆలయం.. వరంగల్... Read more