నెహ్రూ సేతు
దేశంలో అతిపొడవైన బ్రిడ్జిల్లో రెండో స్థానంలో కొనసాగుతున్న ఈ వంతెనను 1900 సంవత్సరంలో బ్రిటీష్ వారు నిర్మించారు. బిహార్లోని డెహ్రి - సోన్ టౌన్లను కలుపుతూ బ్రహ్మపుత్ర నదిపై ఈ బ్రిడ్జిని నిర్మించారు. మూడున్నర కిలోమీటర్ల పొడవున్న ఈ వంతెన.. మొత్తం 93 పిల్లర్లపై నిర్మించబడింది.