నరనారాయణ సేతు వంతెన
బ్రహ్మపుత్ర నదిపై నిర్మితమైన ఈ వంతెన.. అస్సాంలోని జోఘిగోపా - పంచరత్నల కలుపుతుంది. ‘కోచ్' రాజ్యవంశానికి చెందని నర నారాయణ్ పేరుమీదుగా ఈ వంతెనకు నరనారాయణ సేతుగా నామకరణం చేశారు. రెండు కిలోమీటర్ల పొడవున్న ఈ వంతెన 15 ఏప్రిల్ 1998లో అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రారంభించారు. డబుల్ డెక్ మోడల్లో నిర్మించిన ఈ వంతెన నిర్మాణానికి 300 కోట్ల రూపాయలు ఖర్చయింది.