పిచ్చి పిక్ స్టేజీలో ఉన్నప్పుడు .. పబ్లిసిటి కోసం .. ఇలాంటి వాటికి భూలోక రంభలు.. ఇలా నగ్నంగా దర్శనమిస్తారు. నిన్న మోడి కోసం .. మోడల్ మేఘన పటేల్ నగ్నంగా మారిపోతే.. ఈరోజు మోడల్ తనీషా సింగ్ రాహుల్ గాంధీ కి ఓటు వేయండి.. కాంగ్రెస్ పార్టీని గెలిపించండని, తన శరీరం మీద బట్టలన్నీ విప్పేసి , రాహుల్ గాంధీ బొమ్మతో రతీక్రీడా ఆడుకుంది. ఇలా బట్టలు విప్పుకొని తిరిగే భూలోక రంభలు రోజు రోజుకు పెరిగిపోతున్నారు.
ఇలాంటి వారిపై చర్యలు ఎందుకు తీసుకోరు అని .. దేశ యువత మదిలో కదులుతున్న ప్రశ్న. గతంలో శివసేన అధ్యక్షుడు మరణం పై సోషల్ నెట్ వర్క్ పేజీలో.. కామెంట్ చేసినందుకు ..ఆ యువతుల్ని అరెస్ట్ చేసి, సంచనలం స్రుష్టించిన పోలీసులు.. ఇలాంటి వారిపై చర్యలు ఎందుకు తీసుకోవటం లేదో అర్థం కావటం లేదని.. దేశ ప్రజలు అంటున్నారు.
గతంలో పూనం బట్టలు విప్పినప్పుడే .. గట్టి చర్యలు తీసుకోనే ఉంటే ఇలాంటి భూలోక రంభలకు అడ్డుకట్ట పడేది. కానీ అలా జరగలేదు కాబట్టి భూలోక రంభలు రెచ్చిపోతున్నారు.
{besps}TanishastrippedforRahul{/besps}
ఇదే బాటలో.. ఒక పురుషుడు.. ఒక మహిళ నేతకు మద్దతు తెలిపితే.. పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి? ఇలాంటి నగ్న ప్రకటనలపై రాహుల్ , మోడీ, ఆయా పార్టీల నాయకులు తీవ్రంగా ఖండించాలి.
ఇలాంటి చర్య వల్ల మీ పార్టీ పరువు, మీ పై చులకన భావం ఏర్పడే ప్రమాదం ఉందని.. రాజకీయ మేథావులు అంటున్నారు. ఓటు కోసం ఒంటి మీద బట్టలు తీసి ..అడగొద్దు. ఓటు కోసం నోటీ అడిగి. మీ ఇమేజ్ ను పెంచుకోండి.. ఇలాంటి సొంగ తెలివి తేటలు ఉపయోగించి.. దేశ యువతను నాశనం చెయ్యద్దు.
బుద్దికలిగిన భూలోక రంభలారా.. ఇలాంటి నీసిగ్గు పనులు చేసి .. బుద్దీహనులు కాకండని .. దేశ యువత చెబుతుంది. అసలు ఇలా ఆ పార్టీ దులనాయకులే.. ఇలా చేయిస్తారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. దయచేసి మీ పార్టీ, మీ నాయకుడు పరువు ను బజార్లో పెట్టకండి.. అలాగే దేశ పరువును తీయ్యకండని ..దేశ మహిళ సంఘాలు భూకల రంభలను వేడుకుంటున్నారు. కాసుల కోసం కక్రుర్తిపడి.. కనిపించని గాయాలను చేయవద్దని దేశ యువత అడుగుతుంది.
-ఆర్ఎస్
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more