రాష్ట్ర విభజన ప్రకటన చేసిన నాటి నుండి ఢిల్లీ బాబులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తెలంగాణ ప్రాంత బడా నేతల కన్ను ఆంద్రలో ఖాళీ భూములపై పడిందని రాజకీయ వర్గాలు అంటున్నారు. విజయవాడ టూ.. ఒంగోలు వరకు ఖాళీగా కనిపించిన భూములను కోట్లరూపాయాలకు కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులతో పాటు రియల్ భూమ్, కనస్ట్రక్షన్ దాని మీద ఆధార పడిన చాలా పరిశ్రమలు పరిస్థితి కూడా తారుమారైంది. ముఖ్యంగా సీమాంధ్రకు రాజధానిగా ముందు విజయవాడ అని వార్తలు రావడంతో అక్కడ భూమి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఢిల్లీ బాబులు సైతం ఖాళీ భూములను సొంతం చేసుకుంటున్నారు. కొత్త రాజధాని ఎక్కడ అనే విషయం పై ముఖ్యంగా రెండు పేర్లు తెరపైకి వచ్చాయి. ఢిల్లీ పెద్దలు ఆ రెండు పేర్లను ద్రుష్టిలో పెట్టుకొని భూమిలను సొంతం చేసుకుంటున్నారు.ఇప్పుడు అందరి దృష్టి ప్రకాశం జిల్లా వైపు మళ్లింది. ఒక ఎకరం భూమి కోట్లలలోకి ఎగబాకింది. అయితే అక్కడ కేవలం వ్యాపారస్తులు, సామాన్య ప్రజలు, రియల్టర్లు, బిల్డర్లు మాత్రమే కాదు రాజకీయ నేతలు సైతం తమ బినామీలచేత అక్కడ వందల ఎకరాల భూమిని కొనిపెడుతున్నారు. రాష్ట్ర నేతలు మాత్రమే కాదు, కేంద్ర స్థాయిలోని నేతలు కూడా అక్కడ భూమి మీద కన్నేసినట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. తెలంగాణాకు చెందిన ఒక నేత కూడా ఓ బినామీ పేరు మీద అక్కడ పెద్ద ఎత్తున భూమి పోగేస్తున్నట్లు సమాచారం కూడా ఉంది. మొత్తం మీద రియల్ ఎస్టేట్ వ్యాపారుల దృష్టి మాత్రం క్రిష్ణ, ప్రకాశం పై పడిందనే విషయం అందరికి అర్థమైంది.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more