ముఖ్యమంత్రి మమత బేనర్జీ ..ఐపీఎల్ విజయాన్ని ప్రపంచ విజయంగా భావిస్తుందని ఆమె పై కొందరు మండిపడుతున్నారు. ఐపీఎల్ టీమ్ లో అనేక దేశాలకు సంబంధించిన ఆటగాళ్లు ఉంటారనే విషయం మమతకు తెలుసో లేదోనని కోక్ కత్తా ప్రజలు అంటున్నారు. ఐపీఎల్ కప్ కోసం మమత ఇలా చేయటం వెనక మరొ కారణం కనబడుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మమత ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవటానికి ఐపీఎల్ గెలుపును వాడుకోని తన ఇమేజ్ పెంచుకోవటానికే ఇలా చేసిందని కొంతమంది పొలిటికల్ సీనియర్ నాయకులు అంటున్నారు. అంతేకాకుండా.. సన్నాన సభలో మమత అతిగా ప్రవరించారని మీడియా వారు అంటున్నారుమమత వలన రాష్ట్రానికి దాదాపు 2 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని ఆర్థిక , వ్యాపారవేత్తలు అంటున్నారు. పశ్చిమ బెంగాల్ పేద రాష్ట్రం కావడంతో భారీ కనుకలు ఇవ్వలేమని చెప్పారు. అయితే నైట్ రైడర్స్ విజయోత్సవాలు నిర్వహించడం వల్ల చాలా మంది అధికారులు విధులకు డుమ్మా కొట్టాడంతో కోల్ కతా లో ఓ రకంగా సెలవు వాతావరణం నెలకొందని మీడియా వారు అంటున్నారు .
స్టేడియంలో జట్టుతో పాటు ముఖ్యమంత్రి మమత, మరికొంతమంది మంత్రులు సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు. మమత ట్రోఫీని చూసి చాలా సేపు హత్తుకుపోయారు. ట్రోఫీని ఎవ్వరికీ ఇవ్వలేదు. అనంతరం ఓనర్లు షారుఖ్, జూహి, కెప్టెన్ గంభీర్ తో కలిసి దీదీ ట్రోఫీ ఎత్తుకుని అభివాదం తెలిపారు. ప్లేయర్లందరికీ కండువాలు కప్పి సన్మానించారు. వంకాయరంగు(కేకేఆర్ జెర్సీ కలర్) అంచులుగల చీర ధరించి వచ్చిన మమత జట్టును పొగడ్తలతో ముంచెత్తారు. బెంగాల్ గర్విస్తోంది. కోల్కతా నైట్రైడర్స్ విజయం ప్రపంచ విజయంగా అనిపిస్తోంది. అని మమత అన్నారు. ఈ రోజుకోసం చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నామని షారుక్ తెలిపాడు. సీఎం మమత కోరిక వేరకు దితంగ్ దితంగ్ బోలె పాటకు షారుఖ్, జూహి స్టేజ్ మీద స్టెప్పులు వేస్తూ అలరించారు. ఆ పాటకు మమత, గవర్నర్ నారాయణన్, టీమ్ మెంబర్స్ చప్పట్లు కొడుతూ అలరించారు. ఆతర్వాత మమత అక్కడినుంచి వెనుదిరిగినా షారుఖ్ అతడి టీమ్ మెంబర్స్ చాలా సేపు స్టేడియంలో అభిమానుల మధ్యలోనే గడిపారు. షారుఖ్ చార్ట్బస్టర్ దర్దెడిస్కో, మై హూ డాన్ పాటలకు స్టేడియం మార్మోగిపోయింది. చక్దే ఇండియా పాటను చక్దే కోల్కతా పేరుతో పాడారు.
మొదట రైటర్స్ భవనం దగ్గరకు చేరుకున్న జట్టు అక్కడ ముఖ్యమంత్రి మమత బెనర్జీతో కలిసి ఊడెన్ గార్డెన్స్కు చేరుకున్నారు. ఐపీఎల్ ఐదో సీజన్లో విజేతగా నిలిచిన కోల్కతా నైట్ రైడర్స్కు సొంత గడ్డపై ఘన స్వాగతం లభించింది. కోల్కతా చేరుకున్న నైట్ రైడర్స్ జట్టు ఆతర్వాత కోల్కతా వీధుల్లో ట్రోఫీతో రోడ్ షో ఇచ్చారు. అనంతరం వేలాది అభిమానుల తరలిరాగ ఈడెన్ గార్డెన్స్కు చేరుకున్నారు. వారికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఘన స్వాగతం పలికారు. అనంతరం స్టేడియంలో ఏర్పాటుచేసిన భారీ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈడెన్ గార్డెన్స్కు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. 70వేల కెపాసిటీ ఉన్న ఈడెన్ మొత్తం నిండిపోగా.. స్టేడియం బయట దాదాపు 30 వేల మంది ఉండిపోయారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more