ఐదు రాష్ట్రాలో 690 అసెంబ్లీ స్థానాల్లో జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవాలో కౌటింగ్ ప్రారంభమైంది. యూపీలో సమాజ్వాద్ పార్టీ భారీ మెజార్టీతో దూసుకుపోతోంది. బీఎస్పీ రెండో స్థానంలో, బీజేపీ మూడో స్థానంలో ఉండగా, కాంగ్రెస్ నాలుగో స్థానానికి పడిపోయింది. రాయబరేలీ, అమేథీలో రాహూల్, ప్రియాంక్ల ప్రభావం కనిపించకుండా పోయింది. రాయబరేలీలోని నాలుగు స్థానాల్లో ఎస్పీ ముందజలో ఉంది, ఆమేథీలో కాంగ్రెస్ వెనుకపడిపోయింది. కానీ .. అమేధీలో, రాయబరేలీ.. కాంగ్రెస్ కనిపించకుడా పోవటంతో.. అనేక అనుమానాలకు దారీ తీసింది. అక్కడ కాంగ్రెస్ కనిపించకుండా పోవటానికి ..గల కారణం.. వైఎస్ జగన్ అని ఇంటేల్ జేన్స్ రిపోర్టు తేల్చి చెప్పిందని ..కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
వైఎస్ జగన్ .. యూపీఏ ఎన్నికలలో .. కాంగ్రెస్ ను దెబ్బతీయ్యటానికి.. ములాయం సింగ్ తో చేతులు కలిపి.. ఆయనకు జగన్ భారీగా నిధులు పంపించినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా.. కాంగ్రెస్ పార్టీకి సన్నిహిత పార్టీలైన వారికి .. జగన్ నిధులు పంపించినట్లు .. కాంగ్రెస్ నాయకులు అనుమానిస్తున్నారు. జగన్ మనస్సు మొత్తం అమేదీ, రాయబరేలీ మీద పెట్టి .. అక్కడ కాంగ్రెస్ స్థానం లేకుండా చేయటం వెనక .. జగన్ నిధులు ముట్టినట్లు తెలుస్తుంది. అసలు ఏపీలో ఉన్న జగన్ .. యూపీఏ ఎన్నికలకు .. నిధులు పంపించాల్సిన అవసరం ఏమిటి? రాహుల్ పై జగన్ ఎందుకు పగపట్టాడు? .. కాంగ్రెస్ పార్టీనే జగన్ ఎందుకు టార్గెట్ చేసుకున్నాడు? అసలు జగన్ ఫ్లాన్ ఏమిటి? రాహుల్ జగన్ ఉద్దేశం ఏమిటి? అనే ప్రశ్నలు ఢిల్లీ కాంగ్రెస్ నాయకులలో మనస్సుల్లో మెదిలాడుతున్నాయాని అంటున్నారు.
అసలు జగన్ ప్లాన్ ఏమిటి అంటే.. ఎపీలో జరగబోయే ఎన్నికలను మనస్సులో పెట్టుకుని.. యూపీఏ.. కాంగ్రెస్ ను బలహీనపరచటమే ఆయన ఉద్దేశం. దాని వలన .. రాహుల్ గాంధీ ఇమేజ్ తగ్గుతుంది. కేంద్రంలో కాంగ్రెస్ బలహీనమైతే.. జగన్ ఆటలు సాగుతాయని .. జగన్ ఆలోచనని అంటున్నారు. అందు కోసం .. అమేదీ, రాయబరేలీ లపై జగన్ ..మనస్సు పెట్టినట్లు తెలుస్తుంది. రాహుల్ గాంధీని బలహీన పరిచి.. ఆయనకు ఉన్న ఇమేజ్ కూడా బలహీనం చేస్తే.. అప్పుడు ఏపీలో .. ఉన్న జగన్ కు బలం పెరుగుతుందని.. తమ పార్టీ సులభంగా గెలిపించుకోవచ్చాని జగన్ ఆలోచనని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో బలమైన పార్టీ గా ఉంటే.. ఏపీలో తన ఆటలు సాగవనీ తెలుసు. అందు కోసం ముందుగానే .. జగన్ కాంగ్రెస్ సన్నిహితమైన పార్టీలకు నిధులు పంపించినట్లు .. ఇంట్లెజెన్స్ సర్వేల్ తేలింది.
రాహుల్ గాంధీ అమేదీ , రాయబరేలీ ఓటమి వెనక ఎవరు ఉన్నది తెలిసిపోయిందని.. ఇక ఉపేక్షీంచి లాభం లేదని.. జగన్ పై చర్య తీసుకోవాటానికి సిద్దమైనట్లు తెలుస్తుంది. మన ముందు పెరిగి.. మనం పెంచిన వాడు.. మనం పై కత్తి తీస్తాడని ..రాహుల్ గాంధీ జగన్ పై సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. రాహులు గాంధీ వెంటనే జగన్ పై చర్య తీసుకోవాలనే ఉద్దేశంతో.. జగన్ పై ఉన్న కేసుల ఆధారంగా మూలాలను సైతం పరిశీలించే పనిలో .. ఒక ప్రత్యేకమైన కమిటిని నియమించినట్లు తెలుస్తుంది.
అసలు జగన్ ఇలా ఎందుకు చేశాడంటే.. ? కేంద్రంలో .. కాంగ్రెస్ పార్టీ ని ..బలహీనపరిస్తే, దానితో రాహుల్ గాంధీ ఇమేజ్ తగ్గుతుందని అప్పుడు .. ఏపీలో.. జగన్ కు ఎందురు ఎవరు ఉండారని .. అప్పుడు .. తన పార్టీని బలంగా తయారు చేసుకోవచ్చునని అప్పుడు అందరు జగన్ పార్టీ లో వైపు కు నడుస్తారని .. జగన్ అంటున్నాడట. అంతేకాక.. బలహీనమైన పార్టీలోకి ఏ నాయకుడు వెళ్లాడు కాబట్టి .. జగన్ యూపీఏ ఎన్నికలలో .. కాంగ్రెస్ ను బలహీనపరచటానికే.. జగన్ నిధులను పంపించాడని .. ఢిల్లీ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. మరి కొంత మంది కాంగ్రెస్ నాయకులు అయితే.. అవును నిజమేనని చెబుతున్నారు. అమేదీ, రాయబరేలీలో జరిగిన పరిస్థితులను బట్టి .. జగన్ నిధులు అందాయని .. ఢిల్లీ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు.
అయితే దీని పై కాంగ్రెస్ ప్రత్యేక కమిటిని నియమించింది. ఆ కమిటీ నివేధికలో .. గానీ జగన్ నిధులు పంపించినట్లు తెలిస్తే.. జగన్ పై చర్యలు తీసుకోవటం ఖాయమాని.. ఢిలీ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఈ దెబ్బతో .. జగన్ పని అయిపోతుందని మరి కొంత మంది సీనియర్ నాయకులు చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more