‘ఆలు లేదు చూలు లేదు.. కొడుకు పేరు సొమలింగం’ అనే సామెత మాదిరిగా వైఎస్ జగన్ తీరు ఉందని ప్రజలు అనుకుంటున్నారు, అదేదో సినిమాలో హీరో.. ఒక్క రోజు సీఎం అవుతాడు? ఆ ఒక్క రోజులోనే .. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ కార్యలయాలో జరుగుతున్న అవినీతి పై పోరాటం చేస్తు.. ఆ ఒక్క రోజు .. కొన్ని వందల మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించటం జరుగుతుంది. ఆ ఒక్క రోజే రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే ..కొన్నివేల ఫైల్ పై సంతకాలు కూడా చేస్తాడు. ఇప్పడు జగన్ పరిస్థితి కూడా ఒక రోజు అయిన సీఎం కావలని మనస్సులో ఉన్నదని నిన్న జరిగిన విషయమే ఉదాహరణ.. అంతేకాకుండా .. జగన్ ఎక్కడి వెళ్లిన ..ఏ సమస్య మీద పోరాటం చేస్తున్న ఆ సమస్యను మనస్సులో పెట్టుకొని.. ‘‘ నేను సీఎం అయితే మొదటి సంతకం మీ ఫైల్ మీద పేడతాను’’ అని జగన్ గొప్పలు చెప్పుకుంటున్నాడట. ఇలాంటి మాటలు .. జగన్ ఒకసారి చెబితే .. పర్వలేదు.. ఆయన ఏ ప్రాంతంనికి వెళ్లిన.. ఈ డైలాగ్ ఆయనకు ఊతపదంగా మారిందని .. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు జోకులేసుకుంటున్నారట.
గతంలో.. రైతుల వద్ద, మొన్న చేనేత కార్మికుల వద్ద, నిన్న జూనియర్ డాక్టర్లల వద్ద .. ఈ డైలాగ్ చెప్పి.. అక్కడున్నవారిని ఆశ్చర్యపరిచాడని .. నిరసనలోఉన్న డాక్టర్లు అంటున్నారు. జగన్ జూనియర్ డాక్టర్లకు పరామర్శ... ప్రభుత్వ వ్యవహార శైలిపై ఆవేదన వ్యక్తం చేస్తూ .. తమ పార్టీ అధికారంలోకి రాగానే మొదటి రోజునే డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నాడట.
జూనియర్ డాక్టర్ల డిమాండ్ల పరిష్కారంలో ప్రభుత్వం మొండి వైఖరి అవలంబించడం తగదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అంటున్నారట. అంతేకాకుండా ఈ డిమాండ్లను ఒక్క కలంపోటుతో తీర్చవచ్చని ఆయన కిరణ్ రెడ్డికి సలహా ఇస్తున్నారట. ఆయన గాంధీ ఆస్పత్రికి వెళ్లి ఆమరణ దీక్ష చేస్తున్న జూనియర్ డాక్టర్లను పరామర్శించటం జరిగిందట. అంతే కాకుండా మీ డిమాండ్ల సాధనకు ప్రాణాలు పణంగా పెట్టాల్సిన అవసరం లేదని, మీ డిమాండ్ల సాధనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని వారికి భరోసా ఇచ్చాడట అంతేకాకుండా నిరసన ఎలా చేయ్యలో కూడా వారికి నేర్పిస్తున్నాడట. అదే మీరు విడతల వారీగా దీక్షలు చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి.. మీ డిమాండ్లు పరిష్కరించుకోవచ్చు’ అని కూడా వారికి సలహా ఇచ్చారట.
జగన్ పదే పదే అనేక సార్లు ‘జూడాల డిమాండ్లు చాలా చిన్నవని, వాటిని ఒక్క కలం పోటుతో ఐదు నిమిషాల్లో పరిష్కరించవచ్చునని జగన్ చెప్పటం విశేషంగా ఉందని మీడియా ప్రతి నిధులు అంటున్నారు.
అయితే జగన్ సందట్లో సడేమియా లాగ .. తన పార్టీ ప్రచారం చేసుకోవటం మొదలు పెట్టేడట. మనం పోలీసుల రాజ్యంలో లేము కదా? మనందరం పౌరసమాజంలో ఉన్నాం. పోలీసుల రాజ్యంలో లేము కదా? ఈరోజు నాకు ఎదురైన పరిస్థితి రేపు మీకు కూడా ఎదురు కావచ్చుఅంటూ .... తన పార్టీ విషయాలను బయటపెట్టడం జరిగిందని .. అక్కడున్న విధ్యార్థులు అంటున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇలాంటి పరిణామాలపై ఆవేదనను తెలియజెప్పడానికే వై.ఎస్.విజయమ్మ ప్రధానికి లేఖ రాయాల్సి వచ్చిందని, వైఎస్ జగన్ చెప్పటం ప్రారంభించాడట. సీబీఐ విచారణ తీరుపై వై.ఎస్.విజయమ్మ ప్రధానికి ఎందుకు లేఖ రాయాల్సి వచ్చిందంటూ,జగన్ రెచ్చి పోయాడట, రాష్ట్రంలో జరుగుతున్న విషయాలు ప్రధానికి తెలియవనే అనుకుంటున్నామని అందుకే మా నిరసన గళం వినిపించేందుకే ఇక్కడి విషయాలను లేఖ ద్వారా ప్రధాని మన్మోహన్ దృష్టికి తెచ్చామని జగన్ చెబుతున్నాడట. అయితే విద్యార్థులు మాత్రం ఆయనే ప్రశ్న వేసుకొని .. ఆయనే జవాబు చెప్పటం చాలా హస్యపదంగా ఉందని .. జూనియర్ డాక్టర్లు గుసగుసలాడుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more