ఇప్పడు చలన చిత్ర పరిశ్రమంలో.. వారసత్వం నటన నడుస్తుంది. అంటే గతంలో ఎన్టీఆర్ - బాలయ్యను, నాగేశ్వరరావు- నాగార్జున ను, కృష్ణ - మహేష్ బాబును , చిరంజీవి - రామ్ చరణ్ ను, నాగార్జున -నాగ చైతన్యను .. ఇలా చెప్పుకుంటుపోతే .. చాలా మంది తమ వారసులను చిత్ర సీమకు పరిచయం చేశారు . ఇప్పడు అదే బాటలో ప్రిన్స్ మహేష్ బాబు కూడా నడుస్తున్నడట. అంటే మహేష్ బాబు కొడుకును కాదులేండి.. తన అత్త కొడుకు సుధీర్ బాబును టాలీవుడ్ కు పరిచయం చేస్తున్నాడట.
. ఈ యువహీరో సూపర్స్టార్ కృష్ణకి స్వయానా అల్లుడు. ‘ఎస్ఎంఎస్’ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తున్నాడట. తాతినేని సత్య దర్శకుడు. సూపర్గుడ్ ఫిలింస్ సమర్పణలో వేగ ఎంటర్టైన్మెంట్ పతాకంపై విక్రమ్రాజ్ నిర్మిస్తున్నారట. ‘ఇంతకు ముందు ఏమాయ చేశావే’ సినిమాలో సమాంత అన్నయ్య గా సుదీర్ నటించాడట. ఆ సినిమా చూసిన మహేష్ బాబు సుదీర్ నటన చాలా బాగుందని మెచ్చుకున్నాడట. అప్పటి నుండి మహేష్ తన మేనల్లుడుకి ప్రత్యేక శిక్షణ ఇవ్వటం జరుగుతుందట.. మహేష్ కోరిక మేరకు సుదీర్ డాన్సులు, ఫైట్స్లో రెండేళ్ల పాటు సుదీర్ఘంగా శిక్షణ పూర్తి చేసుకొని మహేష్ ముందుకు వచ్చాడట.అయితే ఎలాగైన సుదీర్ ను తన అభిమానులకు పరిచయం చేయ్యలని మంచి సమయం కోసం ఎదురు చూసి .. వేంటనే మహేస్ నటించిన ‘దూకుడు’ ఆడియో వేడుకలో తన అభిమానులకు పరిచయం చేయటం జరిగిందట.
అయితే కృష్ణ, మహేష్బాబుల ప్రోత్సాహంతో నటుడు కావాలన్న చిన్ననాటి కల నెరవేరింది అని సుధీర్బాబు చెబుతున్నాడట.. సుదీర్ నటుడు కావాలన్నా కోరికను మొదటిగా కృష్ణగారి దగ్గర వ్యక్తపరిస్తే ఆయన పకడ్బందీగా శిక్షణ తీసుకోమని ప్రోత్సహించారట. అప్పడు మహేష్ బాబు మాత్రం ఈ కష్టాలు మీకెందుకు అని సుదీర్ ను వారించాడట. అయితే సుదీర్ పడుతున్న శ్రమ చూసి, మహేస్ బాబు ప్రోత్సహించారట. అప్పటి నుండి మహేష్ బాబు తన మేనల్లుడున్ని ఎంకరేజ్ చేస్తున్నాడట.
అసలు మహేష్ బాబు మేనల్లుడిన్ని ఎందుకు ఎంకేరేజ్ చేస్తున్నాడంటే? ఆయన తండ్రి అభిమానులు మొత్తం .. ఇప్పుడు తన అభిమానులుగా మారిపోయారు కదా? అయితే టాలీవుడ్ ఎప్పటి నుండో .. అభిమానలు, సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు అందరు .. బాలయ్యకు, జూనియర్ ఎన్టీఆర్ కు అబిమానులుగా మారిపోయారు. అలాగే చిరంజీవి అభిమానులు, రామ్ చరణ్ , బన్నీలకు మారిపోయారని మహేష్ బాబు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాడట.
గతంలో .. సంవత్సరానికి మహేష్ బాబు సినిమా ఒక్కటే వచ్చేది? అలాంటి సమయంలో మహేష్ అభిమానులు చాలా నిరాశకు గురైవారట. అదే మిగత హీరోలైతే .. సంవత్సరంలో .. రెండు , మూడు సినిమాలు తీసి..తమ అభిమానులకు వినోధాన్ని పంచేవారు. అది గ్రహించిన మహేష్ బాబు తన అభిమానులు నిరాశ చెందకూడదని .. ఈ నిర్ణయం తీసుకున్నాడట . సంవత్సరానికి ఒక్క సినిమా కావటంతో.. ఆయన అభిమానులు చాలా నిరాశ చెందుతున్నారని.. ఆయన గ్రహించి.. ఒక తన సినిమాలు లేటు అయిన.. తన కుటుంబ సభ్యుల సినిమాలు ఉంటాయి కాబట్టి,.. అభిమానులు నిరాశ చెందరని.. మహేష్ ఆలోచించి మేనల్లుడుని ఎంకరేజ్ చేస్తున్నడని ఫిలింనగర్ గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇప్పటి వరకు ఘట్టమనేని ఇంటిని ఒక్క హీరో మాత్రమే ఉండేవారు. ఇప్పటు ఆ కుటుంబనికి సంబంధించి వారు ఇద్దరు హీరోలుగా టాలీవుడ్ లో ఉండబోతున్నారని.. ఆయన అభిమానులు ఆనందంగా ఉన్నారని అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more