బాలీవుడ్ సీనియర్ నటుడు దిలీప్ కుమార్ కు పద్మవిభూషణ్ పురస్కారం ప్రదానం చేశారు. ముంబయిలోని ఆయన నివాసంలో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేతుల మీదుగా దిలీప్ కుమార్ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. సినీ రంగానికి చేసిన సేవకు గానూ ఆయన్ని పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించారు. కాగా, ఈ ఏడాది జనవరి 25న బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, దిలీప్ కుమార్ లతో పాటు పలువురికి పద్మవిభూషణ్ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ఏప్రిల్ లో రాష్ట్రపతి భవన్ లో ఈ పురస్కార ప్రదానోత్సవం జరిగింది. అయితే, అనారోగ్య కారణాల రీత్యా దిలీప్ కుమార్ ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. దీంతో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ రోజున దిలీప్ కుమార్ నివాసానికి వెళ్లి పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేశారు. గత శుక్రవారం నాటికి దిలీప్ కుమార్ 93వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ పురస్కారం అందుకున్న అత్యంత పెద్ద వయస్సు గల వారిలో దిలీప్ కుమార్ రెండో వ్యక్తి.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more