టాలీవుడ్ లో ఒకప్పుడు హిట్ పెయిర్ గా పేరొందిన నాగార్జున, శ్రేయ జోడి మళ్లీ ఇన్నాళ్ళ తరువాత కలిసి నటించబోతున్నారా ? నాగార్జున తరువాతి సినిమాలో శ్రేయ కథానాయికగా ఎంపికైందా అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ చిత్ర వర్గాలు. అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలిసి నటిస్తున్న సినిమా 'మనం'. 'ఇష్క్' సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విక్రంకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రేయ నాగ్ సరసన ఎంపిక కావడంతో ఆమెకు మంచి రోజులు వచ్చినట్లేనని అంటున్నారు. ఇటీవల కాలంలో విజయాలకు దూరం అయిన ఈ సినిమాతో మళ్లీ ఫాంలోకి వస్తుందని అంటున్నారు. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు జనార్థన ‘మహర్షి ’ దర్శకత్వం వహిస్తున్న ‘పవిత్ర ’ సినిమాలో వేశ్య పాత్ర పోషించింది.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more