పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రచ్చ దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలసిందే. అయితే ఈ సినిమాకి ‘ చోటా మేస్త్రీ ’ అనే టైటిల్ ని కూడా రిజిష్టర్ చేయించినట్లు సినిమా వర్గాల నుండి సమాచారం కూడా వచ్చింది. మరి మాస్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సంపత్ నంది ఏరకమైన స్టోరీ తో ముందుకు రాబోతున్నాడు ? అంటే ఫిలింనగర్ సమాచారం ప్రకారం ఈ చిత్రంలో పవన్ అవినీతి, రాజకీయనాయకుల మీద యుద్దం ప్రకటిస్తాడని అంటున్ననారు. పవన్ నుంచి ప్రేక్షకులు కోరుకునే ఎంటర్ టైన్మెంట్ అంశాలను కలగలిపి వినోదాత్మకంగా తెరకెక్కించనున్నారట. ఇక ఈ చిత్రాన్ని పవన్ సన్నిహితుడు అయిన శరత్ మరార్ నిర్మించనున్నాడు. తంలో మా టీవికి సి.ఈ.ఓ గా చేసిన ఈయన, ప్రస్తుతం ఎన్టీవీ ఛానల్ కి సీఈఓగా చేస్తున్నారు. చాలా కాలంగా వీరిద్దరూ మంచి స్నేహితులు కావటంతో ఈ అవకాసం శరత్ మరార్ కి ఇచ్చినట్లు సమాచారం. దీనిని బట్టి చూస్తుంటే పవన్ కళ్యాణ్ ‘అవినీతి, రాజకీయాలను ఏకిపారేయనున్నాడన్న మాట.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more