సినీ నటి రంజిత జూలు విదిల్చింది. కంచి పిఠాధిపతి జయేంద్ర సరస్వతిపై పరువు నష్టం దావా వేసింది. నిత్యానంద స్వామి-రంజిత రాసలీలలకు సంబంధించి జయేంద్ర సరస్వతి కొన్ని వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పుడు రంజిత చెన్నై ఎగ్మూరులోని మెజిస్ట్రేట్ కోర్టులో పరువు నష్టం కేసు వేసింది. ఈ పిటిషన్ 16న విచారణకు వస్తుంది. ఆ రోజు కోర్టుకు హాజరు కావాలని జయేంద్ర సరస్వతికి న్యాయమూర్తి సమన్లు పంపించారు. జయేంద్ర సరస్వతి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నిత్యానందకు, తనకు మధ్య సంబంధాలు అంటగడుతూ మాట్లాడారని రంజిత పిటిషన్లో పేర్కొంది. నిత్యానందపట్ల తనకు బలమైన విశ్వాసం ఉందని, అందుకే మతపరమైన సమావేశాలకు, ఇతర సదస్సులకు హాజరయ్యానని రంజిత చెప్పింది. తమిళనాడు, కర్ణాటకలో నిత్యానంద చేసిన ప్రవచనాలకు శిష్యురాలిగా మారానంది. మొత్తానికి ఈ కేసు ఇంకే మలుపులు తిరగనుందో చూడాలి
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more