ఆహ్లాదభరిత చిత్రాలు నిర్మించటంలో దిట్టైన 'ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు' వంశీ తన ప్రతి సినిమాకి తనే కథని తయారు చేసుకుంటారు. ఈసారి కూడా తన సొంత కథతోనే రంగంలోకి దిగుతున్నారు. గతంలో తను రాసిన 'వంతెన' అనే కథను ' 'ముసలోడి రేవు' పేరుతో తెరకెక్కించడానికి సంసిద్ధమౌతున్నారు. కథా చర్చలు కూడా పూర్తయ్యాయని, ఈ సినిమాని గోదావరి జిల్లాల్లో చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్ర కోసం 'జర్నీ' ఫేం అంజలి ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.
ఆయన దర్శకత్వంలో వచ్చిన 'సితార' 'అన్వేషణ' 'లేడీస్ టైలర్' 'ఏప్రిల్ 1 విడుదల' ఎంతటి విజయాలను నమోదు చేసి ప్రేక్షకుల గుండెల్లోనిలిచిపోయాయో మనకు తెలుసు.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more