తెలుగు సినిమా తొలినాళ్లలో ‘విజయా’ అనే బ్యానర్ స్థాపించి ఎన్నో గౌరవప్రదమైన సినిమాలు రూపొందించిన మహావ్యక్తి స్వర్గీయ నాగిరెడ్డి. ఈ మహనీయుని పేరిట ఏర్పాటు చేసిన నాగిరెడ్డి అవార్డును యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చిత్రం ‘మిస్టర్ పర్ఫెక్ట్’ దక్కించుకుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ మెప్పు పొందటంతో పాటు యువతను ఈ మూవీ విశేషంగా ఆకర్షించిన సంగతి తెలిసిందే.
ఈ అవార్డును ఈ నెల 22న ‘మిస్టర్ పర్ఫెక్ట్’ చిత్ర నిర్మాత దిల్ రాజుకి ప్రదానం చేస్తారు. ఈ అవార్డుతో పాటుగా ఒక మెమెంటో లక్షన్నర నగదు కూడా ఇస్తారు.
కాగా, ఈ అవార్డు ప్రదాన కార్యక్రమానికి డాక్టర్ రామానాయుడు, డాక్టర్ అక్కినేని నాగేశ్వర రావు, డాక్టర్ సి. నారాయణ రెడ్డి. నందమూరి బాలకృష్ణ తదితరులు హాజరవుతారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more