‘ఫారో అండ్ ద కింగ్’ నవలను తిరుపతి ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత చిరంజీవి ఈ ఉదయం తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ నవలను పద్దెనెమిదేళ్ల దాసరి విశ్వనాథ్ రాశారు. ‘మన తెలుగువాడైన విశ్వనాథ్.. ఇంత చిన్న వయసులో దృష్టి లోపం ఉండి కూడా.. ఆంగ్లంలో నవల రాయడం అపూర్వం’ అని చిరంజీవి ఈ సందర్భంగా కొనియాడారు. ఈ నవల అంతర్జాతీయంగా ఖ్యాతిగడించాలని చిరు ఆకాంక్షించారు.
చిరంజీవిని దృష్టిలో పెట్టుకొని నవల రాయాలని సంకల్పించానని, తన 11వ ఏట రాయడం మొదలుపెట్టి ఏడేళ్లలో పూర్తి చేశానని రచయిత విశ్వనాథ్ చెప్పారు. ఈ నవాలావిష్కరణ కార్యక్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.
...avnk
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more