రామ్చరణ్ హిందీ రంగంలోకి అడుగుపెట్టబోతున్నారు. తొలి ప్రయత్నంగా ఆయన చేయబోతున్నది సాదా సీదా సినిమా కాదు. బిగ్ బి అమితాబ్ బచ్చన్కి స్టార్ హోదాని తెచ్చిపెట్టిన ‘జంజీర్’ రీమేక్ ద్వారా చరణ్ బాలీవుడ్కి పరిచయం కాబోతున్నారని సమచారం. ఈ చిత్రం ఆధారంగానే తెలుగులో ఎన్టీఆర్ హీరోగా ‘నిప్పులాంటి మనిషి’ చిత్రాన్ని రూపొందించారు. పాత ‘జంజీర్’ని ప్రకాష్ మెహ్రా స్వీయదర్శకత్వంలో రూపొందించారు. 1973లో విడుదలైన ఈ చిత్రం ఓ ట్రెండ్సెట్టర్ అయ్యింది. ప్రస్తుతం ఈ చిత్రం రీమేక్ని ప్రకాష్ మెహ్రా తనయుడు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్తో కలిసి నిర్మించబోతున్నారని వినికిడి. ఏక్ అజ్నబీ, షూట్ఔట్ లోకండ్వాలా చిత్రాలకు దర్శకత్వం వహించిన అపూర్వ లకియా ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారట. వచ్చే ఏడాది ఏప్రిల్లో ఈ చిత్రం సెట్స్కి వెళ్లే అవకాశం ఉందట.
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more