Saudi bus accident in indians killed

10 Indians Among 13 Killed in Saudi Bus Accident,Saudi Arabia ,Bus Accident ,Indians ,Nepalese ,Pakistanis

10 Indians Among 13 Killed in Saudi Bus Accident

2.1.png

Posted: 09/18/2012 12:05 PM IST
Saudi bus accident in indians killed

10 Indians Among 13 Killed in Saudi Bus Accident

సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. వీరిలో పది మంది భారతీయులు. 47 మంది ప్రయాణిస్తున్న బస్సు సోమవారం ఉదయం జుబైల్‌లో ప్రమాదానికి గురైంది. ప్రయాణికుల్లో అధికులు భారతీయులే. మృతుల్లో ఇద్దరు నేపాలీలు, ఓ పాకిస్థానీ ఉన్నారు. మరో 21 మంది గాయపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Dmk turns down pm offer of berths in union cabinet

    Sep 26 | డీఎంకె పార్టీ అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, యూపీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామి అయిన కరుణానిధి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పై కరుణ చూపలేదు. యూపీఏ ప్రభుత్వంలో రెండు కేబినెట్ పదవులు, కొన్ని సహాయ... Read more

  • Telangana kavita

    Sep 22 | నవయుగ వైతాళికుడు, తెలుగు సాహిత్యంతో జాతిని మేల్కొలిపిన మహాకవి గురజాడ అప్పరావుకు విశాఖలో ఆదరణ కరువైంది. రాష్ట్రవ్యాప్తంగా మహాకవి 150జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటే..విశాఖలో మాత్రం ఆయన విగ్రహం  దిక్కుమొక్కు లేకుండా దర్శనమిస్తోంది... Read more

  • Ban decision angry mahesh bhupathi lashes out at aita

    Sep 18 |  భారత టెన్నీస్ క్రీడాకారుడు మహేశ్ భూపతి ఆలిండియా టెన్నీస్ అసోసియేషన్(ఏఐటీఏ)పై ఎదురుదాడికి దిగారు. ఏఐటీఏ సభ్యులందరూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏఐటీఏ యువకులను ప్రోత్సహించడం లేదని ఆరోపించారు. ఏఐటీఏ తన అధికారాన్ని దుర్వినియోగం... Read more

  • Prince harry moved to safety in afghan attack

    Sep 18 | ఆఫ్ఘనిస్థాన్‑లో బ్రిటన్ రాకుమారుడు హ్యారీని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆప్ఘనిస్థాన్‑లో యువరాజు హ్యారీ ఉన్న బాస్టన్ శిబిరంపై తాలిబన్లు వరుసగా దాడులు జరిపారు. మొన్నటి దాడిలో అమెరికాకు చెందిన ఇద్దరు మైనర్లు మృతి చెందారు.... Read more

  • Jp harish rao fight mike broken

    Sep 18 | రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కూడా గందరగోళంగా ప్రారంభమైంది. రెండో రోజు పార్టీలు ఇచ్చిన వాయిదా తీర్మానాలు స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. వెంటనే తెలంగాణా తీర్మానం చేయాలనీ టీఆర్‌ఎస్‌ నాయకులు స్పీకర్... Read more