ఉత్తర ప్రదేశ్ యంగ్ అండ్ డైనమిక్ ముఖ్యమంత్రి తొలి సారిగా ఇవాళ తొలిసారిగా శాసన సభలో తనే ఆర్థిక మంత్రిగా వ్యవహరించి బడ్జెట్ ని ప్రవేశపెట్టారు. ప్రజల పై పన్ను భారం లేకుండా, ఎన్నికలలో ఇచ్చిన వాగ్ధానాలు తప్పకుండా అన్ని అవర్గాలకు పెద్ద పీఠ వేస్తూ 2012- 13 సంవత్సరానికి రెండు లక్షల కోట్ల బడ్జెట్ ని ప్రవేశ పెట్టారు. ఇందులో విద్యారంగానికి పెద్ద పీట వేస్తూ రూ.33 వేల కోట్లు కేటాయించారు. ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థులకు ల్యాప్ట్యాప్లు, ట్యాబ్లెట్ల పథకాన్ని ప్రతిపాదించారు. ఆ తరువాత సామాజిక న్యాయానికి రూ.15వేల కోట్లు ప్రతిపాదించారు. పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా రైతులకు రూ.500 కోట్ల మేర రుణ మాఫీ ప్రకటించారు. మొత్తం బడ్జెట్లో రాబడి అంచనాను రూ. 1,94,327 కోట్లుగా చూపించారు. ద్రవ్యలోటును 21,570 కోట్లుగా లెక్కచూపారు. రాబడిలో మూడొంతులు రెవెన్యూ రాబడి పద్దు కింద చూపడం విశేషం.
(And get your daily news straight to your inbox)
Sep 20 | రాష్ట్రీయ జనతా దళ్ లాలు ప్రసాద్ పాట్నాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ... భారత దేశానికి ప్రధానమంత్రి కావాలని తనకు కూడా ఉందని అన్నారు. దేశంలో ప్రధానమంత్రి రేసులో ఉన్న పద్నాలుగు, పదిహేను మందిలో తాను... Read more
Sep 20 | అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌజ్ లో గురువారం మియన్మార్ ప్రతిపక్షనేత ఆంగ్ సాన్ సూకీని కలుసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా మానవ హక్కుల పరిరక్షణకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు పోరాటం చేస్తున్న సూకీ... Read more
Sep 17 | తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులకు ఆయన వియ్యంకుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఆదివారం విందు ఇచ్చారు. అమెరికాలో విద్యనభ్యసిస్తున్న నారా బ్రహ్మణి ఈ నెల తొమ్మిదిన నగరానికి వచ్చారు.... Read more
Sep 17 | తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆదివారం సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నేత పి.హరికృష్ణయాదవ్, గౌరవాధ్యక్షుడు ప్రొఫెసర్ కృష్ణమోహన్రెడ్డి, కన్వీనర్ కృష్ణయాదవ్ మాట్లాడుతూ.. వేర్పాటువాదులు, కేంద్ర,... Read more
Sep 17 | మూడు నెలల్లో తెలంగాణ తెస్తానని మోసపూరిత మాటలు చెప్పిన టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు ముక్కు నేలకు రాసి తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొండా సురేఖ, మాజీ... Read more