ఇలాంటి కేవలం మన భారతదేశంలో మాత్రమే కనిపిస్తాయి. ఇప్పటివరకూ మనం 7 సీటర్ ఆటోలో 20 మందికిపైగా ఎక్కించడం చూశాం. కానీ, ఇటీవల ఓ బైకర్ తన ద్విచక్రవాహనంపై ఏడుగురిని ఎక్కించుకొని ఆశ్చర్యపరిచాడు. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఈ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు.
ఈ వీడియోను ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు ట్విటర్లో పోస్ట్ చేశారు. ఓ వ్యక్తి హెల్మెట్ లేకుండా బైక్పై కూర్చుని ఉన్నాడు. ముగ్గురు పిల్లలను బైక్ ఎక్కించాడు. అనంతరం మరో ఇద్దరు మహిళలు బైక్ ఎక్కుతున్నారు. ఆ ద్విచక్రవాహనంపై మొత్తం ఏడుగురు కనిపించారు. ఈ వీడియోను పోస్ట్ చేసిన సుప్రియా సాహు.. ‘మాటల్లేవ్’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పటివరకూ ఈ వీడియో 3.4 మిలియన్ల వీక్షణలు పొందింది. ఈ వీడియోను 18,000 కంటే ఎక్కువమంది షేర్ చేశారు.
Speechless pic.twitter.com/O86UZTn4at
— Supriya Sahu IAS (@supriyasahuias) August 30, 2022
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more