భారత ప్రభుత్వ రంగ సంస్థ.. భారత నవరత్న సంస్థల్లో ఒక్కటైన ఆయిల్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో జూనియర్ అసిస్టెంట్(క్లర్క్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 120 పోస్టులును భర్తీ చేయనున్న సంస్థ ఇందుకోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ధరఖాస్తులను కోరుతుంది.
* మొత్తం పోస్టుల సంఖ్య: 120(ఎస్సీ–08, ఎస్టీ–14, ఓబీసీ–32, ఈడబ్ల్యూఎస్–12, అన్రిజర్వ్డ్–54)
* అర్హత:
కనీసం 40శాతం మార్కులతో ఇంటర్మీడియట్(10+2)ఉత్తీర్ణత.
దీంతో పాటు కనీసం 6 నెలల వ్యవధితో కంప్యూటర్ అప్లికేషన్స్లో డిప్లొమా సర్టిఫికేట్.
కంపూటర్లలో ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్పాయింట్, ఎంఎస్ ఎక్స్ఎల్ లో పరిజ్ఞానం వుండాలి.
* వయో పరిమితి: 15.08.2021 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
* జీతభత్యం: నెలకు రూ.26,600 నుంచి రూ.90,000 చెల్లిస్తారు.
* ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
* పరీక్షా విధానం: ఈ పరీక్షను మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. దీనిలో మొత్తం 3 సెక్షన్లు ఉంటాయి.
ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ నాలెడ్జ్/అవేర్నెస్, ఆయిల్ ఇండియాపై ప్రశ్నలకు 20 శాతం మార్కులు కేటాయిస్తారు.
రీజనింగ్, అర్థమేటిక్/న్యూమరికల్ అండ్ మెంటల్ ఎబిలిటీకి 20శాతం మార్కులు కేటాయిస్తారు.
డొమైన్/సంబంధిత టెక్నికల్ నాలెడ్జ్(సంబంధిత పోస్టు విద్యార్హతల ఆధారంగా ప్రశ్నలు ఉంటాయి)కు 60శాతం మార్కులు కేటాయిస్తారు.
* ప్రశ్నలు మల్టిఫుల్ ఛాయిస్ విధానంలో ఉంటాయి.
* నెగిటివ్ మార్కింగ్ లేదు.
* పరీక్ష ఆంగ్లంలో నిర్వహిస్తారు.
* పరీక్షాసమయం రెండు గంటలు. తుది ఎంపిక రాతపరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 15.08.2021
వెబ్సైట్: https://www.oil-india.com/Current_openNew.aspx
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more