మహదాయి నదీ జలాల వివాదాన్ని పరిష్కారంలో మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బిఎస్ యడ్యూరప్ప తమను వంచించాడని కర్ణాటక రైతులు అందోళన తీవ్ర రూపం దాల్చింది. మహదాయి నదీ జలాలను తీసుకువస్తానని హామీని ఇచ్చిన నేత వెనక్కు తగ్గిన నేపథ్యంలో రైతులు ఏకంగా ఆయన వ్యతిరేకంగా అందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. తన నివాసంలో నిర్వహించిన బీజేపి కోర్ కమిటీ సమావేశం తరువాత శుభవార్తను వినడం కోసం అసక్తిగా ఎదురుచూస్తున్న రైతులు.. భావోద్వేగానికి గురై అధికార పక్షం సహా విపక్షాలపై విమర్శలు చేసిన యడ్యూరప్ప.. చివరకు సోంతపార్టీ నేతలపై కూడా అరోఫణలు చేశారు.
అయితే తాము ఎదురుచూస్తున్న మహదాయి నదీ జలాల విషయంలో ఎలాంటి స్పష్టత రాకపోవడం.. అగ్రహించిన రైతులు ఏకంగా రాష్ట్ర బీజేపి కార్యాలయం ఎదుట గత నాలుగురోజులుగా ధర్నాకు దిగారు. ఇక ఈ విషయంలో సొంతపార్టీ నేతలపై యడ్యూరప్ప విమర్శించడంతో.. అయన వెనక్కు తగ్గినట్లు అర్థం చేసుకున్న రైతులు.. తమను బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు తప్పదారి పట్టించారంటూ.. ఆయనకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. యడ్యూరప్ప ప్రసంగం తరువాత ఆయన మహదాయి నదీ జలాలను విషయంలో వెనక్కు తగ్గారన్న వార్తలు రావడంతోనే దర్వాడా జిల్లాకు చెందిన బకీరవ యమనప్ప అగసర్ అనే మహిళతో పాటు, యమనూర్ జిల్లా నుంచి కస్తూరవ అనే మహిళ కూడా సృహ కోల్పోయారు.
వీరిని కెసి జనరల్ అసుపత్రికి తరలించిన పోలీసులు వారికి చికిత్స అందిస్తున్నారు. తోఇదిలా వుండరించేందుకు పూర్తి నిజాయితీతో ప్రయత్నిస్తున్నాను. కాగా కోర్ కమిటీ సమావేశానంతరం యడ్యూరప్ప మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు సొంత పార్టీ నేతలు సైతం నా పై కుట్ర పన్నుతున్నారు. తనను కావాలనే ఇబ్బందులకు గురిచేసేలా ప్రయత్నిస్తున్నారపి అరోపించారు. బీజేపీ-జేడీఎస్ సంయుక్త ప్రభుత్వం ఉన్న సమయంలో తాను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాను.
ఆ సమయంలో కళసా-బండూరి నాలా కార్యక్రమం అమలుకు రూ.100 కోట్లు కేటాయించాను. ఇందుకు అప్పటి సీఎం హెచ్.డి.కుమారస్వామి తీవ్ర అభ్యంతరం తెలియజేసినా తాను అదేమీ పట్టించుకోలేదు. అందుకే ఉత్తర కర్ణాటక ప్రజలు నన్ను అభిమానిస్తారు. అయితే ఈ విషయాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ నేతలు తనపై కుట్రలు పన్నుతున్నారు. ఇందుకు సొంత ఆర్టీ నేతలే సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జీలు ప్రకాష్ జవదేకర్, పీయూష్ గోయల్ తో పాటు పార్టీ రాష్ట్ర నేతలు జగదీష్ శెట్టర్, ప్రహ్లాద్ జోషి, ఆర్.అశోక్ తదితరులు పాల్గొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more