క్షమించండీ మీ ఇంట్లో దోంగలించిన వస్తువులు తిరిచి మీకు ఇచ్చేస్తాను.. అంటూ అ ఇంటి యజమానికి ఓ లేఖ వచ్చింది. అది చూసి ఇంటి యజమాని ఖంగుతిన్నింది. అదేంటి తన ఇంట్లో దొంగతనం జరిగి ఐదు నెలలు అవుతుంది.. ఇప్పుడోచ్చి లేఖ వచ్చింది. అదీనూ ఇంట్లో దొంతతనానికి పాల్పడిన దొంగ నుంచి లేఖ రావడం ఏమీటా..? అంటూ యజమాని కూడా విస్మయానికి గురయ్యాడు. తన ఇంట్లో దొంగతనం చేసిన దొంగ ఈ లేఖను ఇప్పుడు రాయడమేంటని..? యజమానురాలు అలోచనలో పడింది.
వివరాల్లోకి వెళ్తే... భోపాల్ లోని టీటీ నగర్ లో నివాసముండే షాకిరాఖాన్ ఇంట్లో జనవరి 29న దొంగతనం జరిగింది. దాంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు మాత్రం దొంగ కోసం అన్వేషిస్తున్నామని చెప్పారు. అయితే అంగుళం కూడా కేసు దర్యాప్తు ముందుకు సాగలేదు. ఈ క్రమంలో అమెకు విస్మయం కలిగించేలా దొంగ నుంచి ఓ ఉత్తరం వచ్చింది. క్షమించండీ మీ ఇంట్లో దొంగతనానికి పాల్పడినంతుకు చింతిస్తున్నాను అని వుంది. అంతేకాదు మీ ఇంటో దొంగతనం చేసిన వస్తువులను కూడా త్వరంలోనే తిరిగి అందజేస్తానని వుంది.
బాధితురాలైన షాకిరాఖాన్ మంచి వ్యక్తి అని, కాని తాను ఆర్థిక సంక్షోభంలో ఉన్నందువల్లే దొంగతనానికి పాల్పడాల్సి వచ్చిందని దొంగ లేఖలో పేర్కోన్నాడు. ఇంత చేసిన దొంగ అసలు వస్తువులను త్వరలోనే ఇస్తానని చెప్పగా, ఆమె ఇంట్లో చోరీ సమయంలో లభ్యమైన రెండు గిల్టు నగలను మాత్రం లేఖతో పాటు వెంటనే ఆమెకు పంపించేశాడు. దీంతో ఈ దొంగతనంలో పొరుగింటి వారి హస్తం ఉండే అవకాశముందని టీటీ నగర్ పోలీసులు అనుమానిస్తున్నారు. దొంగతనానికి పాల్పడింది మైనర్ బాలుడని అతను రాసిన లేఖను పరిశీలించిన తనువాత పోలీసులు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే సరైన ఆధారాలు లేనిదే నిందితుడిని అరెస్టు చేయలేమని వారు స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more