కామం బుర్రకెక్కితే దిగజారి ఏం చేస్తున్నారో తెలియని పిశాచాల గురించే ఇది. శవాలను సైతం వదలకుండా అఘాయిత్యాలకు పాల్పడే వారు ఉన్నారంటే నమ్మాల్సిందే. వైజ్నానిక పరిభాషలో దీనిని నెక్రోఫిలియాక్స్ అంటారు. ఇలాంటి మానసిక ప్రవర్తన ఉన్నవారు శవాలను కూడా వదలరు. అవసరమనుకుంటే హత్యలు చేసి, ఆపై కోరికలు తీర్చుకుంటారు. తాజాగా బెంగళూరులో ఇలాంటి రెండు మృగాలు బయటపడ్డాయి.
కోణానకుంటే ప్రాంతంలో ఆగష్టు 15న ఉర్మిళా దేవి అనే వివాహిత హత్యకు గురైంది. ఈ కేసులో ముందు భర్త సంజయ్ గుప్తాను అనుమానించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆపై విచారణలోనే అసలు విషయాలు వెలుగు చూశాయి. జయనగర్ లో సంజయ్ కి పానీపూరీల బండి ఉంది. అక్కడ రాజు అనే వ్యక్తి సంజయ్ కి సహయకుడిగా పని చేసేవాడు. అయితే జీతం చెల్లించకపోవటంతో రాజు అక్కడ పని మానేసి, సంజయ్ సోదరుడి దగ్గర పనిలో చేరాడు. ఆపై చాలా సార్లు తన జీతం చెల్లించాలని సంజయ్ ను కోరాడు, కానీ, అది జరగలేదు.
దీంతో కోపం పెంచుకున్న రాజు మరో సోదరుడు శ్యామ్ తో కలిసి సంజయ్ ఇంట్లో దోపిడీ చేయాలని ప్లాన్ వేశారు. ఆగష్టు 14న సంజయ్ ఊరెళ్లటంతో ఇదే అదనుగా అతని ఇంట్లో దొంగతననాకి యత్నించారు. కానీ, సంజయ్ భార్య ఉర్మిళా ప్రతిఘటించడంతో ఆమెను రాళ్లతో కొట్టి చంపారు. ఆపై ఇద్దరు ఉర్మిళాపై కిరాతకంగా అత్యాచారానికి పాల్పడ్డారు. హత్యానంతరం వారు పరారీలో ఉండటం, పైగా డబ్బు కనిపించకుండా పోవటం, భర్త ఇచ్చిన సమాచారంతో పోలీసులు హత్య చేసింది వీరిద్దరే అన్న నిర్ధారణకు వచ్చారు.
యూపీకి చెందిన నిందితులను ఎట్టకేలకు అలహాబాద్ లో అరెస్ట్ చేశారు. ఇక విచారణలో వీరి గురించి విస్తూ పోయే విషయాలను తెలిశాయి. మహిళల శవాలపై అత్యాచారాలు చేయటం వీరికి అలవాటేనని పోలీసులు వెల్లడించారు. వారిపై వారి స్వగ్రామాల్లో ఇలాంటి ఉదంతాల్లో కేసులు కూడా నమోదు అయ్యాయని వారు తెలిపారు. ఈ క్రమంలోనే దోపిడీ అనంతరం సంజయ్ భార్యను చంపి ఆ పని చేశారని తెలిపారు. కాగా, సంజయ్ భార్య అందంగా ఉండటంతోనే రేప్ చేశామని ఆ మృగాలు చెప్పటం గమనార్హం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more